Home » Israel Hamas War
లెబనాన్ సోమవారం బాంబుల మోతతో దద్దరిల్లింది. దేశంలోని దక్షిణ ప్రాంతంలోని 17 పట్టణాలు, పల్లెలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది.
హమాస్, హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ శనివారం ముప్పేట దాడులు చేసింది.
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం గాజాలోని న్యూసెరాట్ శరణార్థుల శిబిరం సమీపంలోని ఓ ఇంటిపై బాంబుల వర్షం కురిపించింది.
పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులు జరుగుతున్నాయి. తాజాగా దక్షిణ పాలస్తీనాలో ఏర్పాటు చేసిన నిరాశ్రయ జోన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది మృత్యువాతపడ్డారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. గాజా ప్రధాన దక్షిణ నగరమైన ఖాన్ యునిస్లోని అల్ మవాసీపై ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడి చేసింది.
గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ హమాస్ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇజ్రాయెల్-హమా్సల మధ్య గత పది నెలలుగా సాగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికేలా ఇరు దేశాల మధ్య చర్చలకు శ్రీకారం చుట్టినా ఏమాత్రం ఫలించలేదు.
ఇజ్రాయెల్(Israel) లెబనాన్(lebanon)లోని షియా మిలీషియా హిజ్బుల్లా(hezbollah) స్థానాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం తెల్లవారుజామున వైమానిక దాడులు(airstrikes) చేసింది. దీనికి ప్రతి స్పందనగా హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై దాడిని ప్రారంభించింది. వీరు పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులను ప్రారంభించారు.
ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందం తన ప్రాణాల మీదకు తెస్తోందని అమెరికా చట్ట సభ్యుల ముందు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మరో యుద్ధం అంచున ఉన్న పశ్చిమాసియాలో మరో భీకర దాడి..! సెంట్రల్ గాజాలోని తబీన్ పాఠశాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ వరుసగా మూడు క్షిపణులను ప్రయోగించింది. హమా్సపై పది నెలలుగా టెల్ అవీవ్ సాగిస్తున్న యుద్ధంలో ఇదొక అతి పెద్ద ఘటనగా అభివర్ణిస్తున్నారు.
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా, హిజ్బుల్లా మిలిటరి కమాండ్ ఫూద్ షుక్రు హత్య తర్వాత ఇరాన్ రగిలిపోతుంది. ఇజ్రాయెల్పై దాడి చేస్తామనిఇరాన్ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది. ఈ రోజు (సోమవారం) దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ను అమెరికా హెచ్చరించింది. ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉండాలని జీ7 సదస్సులో సూచించిందని యాక్సిస్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.