• Home » Israel Hamas War

Israel Hamas War

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

గాజాలో హమాస్--ఇజ్రాయెల్‌ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.

Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.

Hamas : సిన్వర్‌ది వీరమరణం

Hamas : సిన్వర్‌ది వీరమరణం

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ బలగాలు జరిపిన దాడిలో తమ చీఫ్‌ యాహ్యా సిన్వర్‌ మృతి చెందినది నిజమేనని హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ స్పష్టం చేసింది.

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?

Yahya Sinwar: ఎవరీ యహ్వా సిన్వర్.. ఇజ్రాయెల్ కాల్పుల్లో మరణించిన హమాస్ అగ్రనేత కథ ఏంటి?

ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ ఏడో తేదీన 1,200 మందిని చంపి, 250 మందికి పైగా బందీలుగా పట్టుకున్న హమాస్ (Hamas) దళాలకు మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి సిన్వర్. ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ తర్వాత ఇజ్రాయెల్ దళాలు సిన్వర్‌ను అంతమొందించాయి.

హమాస్‌ చీఫ్‌ యాహ్యా హతం

హమాస్‌ చీఫ్‌ యాహ్యా హతం

ఉగ్ర సంస్థ హమాస్‌ అధిపతి యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై జరిపిన మారణకాండకు సూత్రధారిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. సామూహిక హత్యాకాండకు మూల కారకుడిని గురువారం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) తుదముట్టించిందని ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.

Israel Attack: పెరుగుతున్న ఉద్రిక్తత, గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి

Israel Attack: పెరుగుతున్న ఉద్రిక్తత, గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి

ఇజ్రాయెల్ గాజాపై మళ్లీ దాడి చేసింది. బాంబు, వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే అసలు ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఎంత మంది మృతి చెందారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Mohan Bhagwat: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బలంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. బలహీనంగా ఉండడమనేది నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ఆయన హిందువులకు సూచించారు. మనం బలహీనంగా ఉంటే మాత్రం దుర్మార్గుల దురాగతాలను ఆహ్వానించడమేనని ఆయన పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి