Home » Israel Hamas War
ఇజ్రాయెల్ - పాలస్తీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో వేల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం గాజా(Gaza)లో ఓ హాస్పిటల్ పై జరిగిన వైమానిక దాడిలో 500 మందికి పైగా మరణించారు.
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాల్లో నెత్తుటేర్లు పారుతున్నాయి. తాజాగా హమాస్ మిలిటెంట్ల వైమానిక దాడిలో ఇజ్రాయెల్ వెస్ బ్యాంక్ లోని మసీదు కింద ఉన్న కంపౌండ్ పై ఆదివారం వైమానిక దాడి జరిగింది.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది.
గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం విడుదలచేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu).. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇజ్రాయిల్పై అక్టోబర్ 7న అనూహ్య రీతిలో భీకర దాడితో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాదులు డ్రగ్స్ తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు ‘ది జెరూసలేం పోస్ట్’ రిపోర్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆలోచనపై తీవ్ర ప్రభావం చూపించే ‘క్యాప్టగాన్’ అనే డ్రగ్ ప్రభావంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంది.
అమెరికా, రష్యా.. కొన్ని దశాబ్దాల నుంచి వీటి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం కొనసాగుతోంది. అన్నింటిలోనూ తమదే పైచేయి ఉండాలని, తామే ఆధిపత్యం చెలాయించాలన్న కాంక్షే.. ఈ రెండు దేశాల మధ్య చిచ్చు రగిల్చింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో ఫోన్లో మాట్లాడారు. గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పేలుడు కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై మోదీ తన సంతాపం...
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొంతకాలం నుంచి తన నోటికి బాగానే పని చెప్తున్నారు. ఒక సీఎంగా తన రాష్ట్ర బాగోగులు చూసుకోవడం కన్నా.. ప్రత్యర్థి నేతలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరేం మాట్లాడినా సరే..
అక్కడ హమాజ్ (పాలస్తీనా మిలిటెంట గ్రూపు), ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంటే.. ఇక్కడ ఆ యుద్ధం విషయమై రాజకీయ పార్టీలు కుమ్ములాటలు చేసుకుంటున్నాయి. పరస్పర అభిప్రాయాలు తీవ్రస్థాయిలో విమర్శలు...