Home » Israel Hamas War
ఇజ్రాయెల్ - హమాస్(Israel–Hamas)ల మధ్య యుద్ధ తీవ్రత పెరిగితే ఇరాన్(Iran) భారీ మూల్యం చెల్లించుకుంటుందని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం( Lindsey Graham) హెచ్చరించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం పెరిగితే.. అది ఇరాన్ పెరట్లోకి వస్తుందని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israel–Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో వందల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో(Air Strikes) గాజాలోని 30 మంది పాలస్తీనియన్లు మరణించారు. గడిచిన 24 గంటల్లో 266 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు అధికారులు చెప్పారు.
లెబనాన్ మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అది హమాస్కి మద్దతుగా...
ఇజ్రాయెల్, హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) మధ్య యుద్ధం 16వ రోజుకి చేరుకుంది. తొలుత 5 వేలకు పైగా రాకెట్ల దాడితో హమాస్ ఈ యుద్ధానికి శంఖం పూరించింది. భూమి, జల, వాయు మార్గాల్లో ఇజ్రాయెల్లోకి చొరబడి..
ఇజ్రాయెల్ - పాలస్తీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో వేల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని రోజుల క్రితం గాజా(Gaza)లో ఓ హాస్పిటల్ పై జరిగిన వైమానిక దాడిలో 500 మందికి పైగా మరణించారు.
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాల్లో నెత్తుటేర్లు పారుతున్నాయి. తాజాగా హమాస్ మిలిటెంట్ల వైమానిక దాడిలో ఇజ్రాయెల్ వెస్ బ్యాంక్ లోని మసీదు కింద ఉన్న కంపౌండ్ పై ఆదివారం వైమానిక దాడి జరిగింది.
ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Palestine) ల మధ్య అక్టోబర్ 7న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన భీకర బాంబుల దాడుల్లో 21 మంది జర్నలిస్టులు మృతి చెందినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్(CPJ) వెల్లడించింది.
గాజాలో తమ చెరలో ఉన్న 200 మంది బందీల్లో ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం విడుదలచేశారు. జుడిత్ తై రానన్, నటాలీ శోషనా రానన్ అనే తల్లికూతుళ్లను విడుదల చేసినట్లు హమాస్ మిలిటెంట్లు అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israeil - Palestine) మధ్య జరుగుతున్న భీకర పోరులో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ(Benjamin Netanyahu).. విజయం సాధించే వరకు హమాస్ తో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇజ్రాయిల్పై అక్టోబర్ 7న అనూహ్య రీతిలో భీకర దాడితో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాదులు డ్రగ్స్ తీసుకొని ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు ‘ది జెరూసలేం పోస్ట్’ రిపోర్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఆలోచనపై తీవ్ర ప్రభావం చూపించే ‘క్యాప్టగాన్’ అనే డ్రగ్ ప్రభావంతో ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడినట్టు పేర్కొంది.