Home » Israel Hamas War
హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధాన్ని ఆపే సామర్థ్యం భారతదేశానికి ఉందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు భారత్లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి. ప్రపంచ వేదికపై భారతదేశపు నైతికత..
ఇజ్రాయెల్ - హమాస్ ల మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. గాజా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇద్దరు హమాస్ కమాండర్లు మృతి చెందినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. సరిహద్దులోని రఫా క్రాసింగ్ని గురువారం తిరిగి తెరిచినట్లు గాజా సరిహద్దు అధికారులు తెలిపారు. దాదాపు 7,500 మంది విదేశీ పాస్పోర్ట్ హోల్డర్లు దాదాపు రెండు వారాల పాటు గాజాను విడిచిపెడతారని వెల్లడించారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు.
హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్ర చేస్తోంది. హమాస్ని నాశనం చేయాలన్న లక్ష్యంతో.. ఇప్పటికే ఆహార, ఇంధన, నీరు, విద్యుత్ సరఫరాలపై నిషేధం విధించి గాజాను...
హమాస్ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో గాజాలో ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న దాడుల్ని ఇరాన్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్ని ఆపేయాల్సిందిగా ఆ ముస్లిం దేశం ఇజ్రాయెల్ని డిమాండ్ చేస్తూ...
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు ‘హమాస్’ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ వైమానిక దాడుల్లో హమాస్ సీనియర్ కమాండర్ ఇబ్రహీం బియారీ మరణించారు.
అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్పై మెరుపుదాడులకు పాల్పడిన హమాస్ (పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు) ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూమి, వాయు, జల మార్గాల ద్వారా ఇజ్రాయెల్లోకి చొరబడిన హమాస్ యోధులు..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ తీవ్రత రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. రెండు వైపుల నుంచి భీకర దాడులు కొనసాగుతుండడంతో యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. వెనక్కి తగ్గడానికి రెండు దేశాలు ఏ మాత్రం ఆసక్తి కనబర్చడం లేదు. కదనరంగంలో ముందుకే వెళ్తున్నాయ తప్ప వెనుకడుగు వేయడం లేదు.
తమ దేశంపై మెరుపుదాడులకు పాల్పడటం, దేశంలోకి చొరబడి తమ పౌరుల్ని అపహరించుకోవడంతో.. హమాస్పై ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. హమాస్ని భూస్థాపితం చేయాలన్న లక్ష్యంతో.. గాజాపై విరుచుకుపడుతోంది.