Home » Israel Hamas War
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు, చేపట్టిన కఠినమైన చర్యల కారణంగా.. అక్కడి సామాన్య పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని చిన్నారులు...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సైనిక కమాండర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ సంస్థకు చెందిన కొన్ని చీకటి రహస్యాలను బట్టబయలు చేశాడు. ఇజ్రాయెల్ పౌరుల్ని చంపడం తమ ప్లాన్లో...
హమాస్ చేసిన మెరుపుదాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్ని సర్వనాశనం చేయాలన్న లక్ష్యంతో.. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ యుద్ధం మొదలై నెల రోజులు కావొస్తుంది. కానీ ఇప్పట్లో ఈ యుద్ధం ఆగేలా కనిపించడంలేదు. ముఖ్యంగా గాజాను పూర్తిగా నాశనం చేసే వరకు ఇజ్రాయెల్ వదిలిపెట్టేలా లేదు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. హమాస్ సీనియర్ అధికారి అలీ బరాకా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాను కొట్టే ధైర్యం ఒక్క నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్కి మాత్రమే...
ఒక వైపు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న జనం.. మరో వైపు విదేశాలను ఆశ్రయిస్తున్న క్షతగాత్రులు.. ఇదీ గాజాలో పరిస్థితి. ఇలాంటి టైంలో యుద్ధం ముగించాలని ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్- హమాస్(Israeil-Hamas)పై ఒత్తిడి చేస్తున్నా.. యుద్ధ విరమణపై ఎవరూ తగ్గేలా కనిపించడం లేదు. తమ వద్ద ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని.. ఎన్ని నెలలైనా ఇజ్రాయెల్ తో పోరాటడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఇటీవల హమాస్కి మద్దతుగా ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తూ ప్రసంగించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాపై ఇజ్రాయెల్ సెటైర్లు వేసింది. అతని ప్రసంగం బోరింగ్గా, చాలా సుదీర్ఘంగా, గందరగోళంగా ఉందంటూ ఎగతాళి...
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. పరస్పర దాడులతో రెండు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఫోన్ చేశారు. యుద్ధంపై మధ్య ప్రాశ్చ దేశాల ఆందోళనను ప్రధాని ప్రస్తావించారు.
ఇజ్రాయెల్ - గాజాల(Israeil - Gaza) మధ్య యుద్ధం రోజురోజుకీ తీవ్రతరం అవుతోంది. తాజాగా గాజాను చుట్టు ముట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించడం ఆందోళనలు కలిగిస్తోంది. దీనికి ప్రతిగా హమాస్(Hamas) టెర్రరిస్టులు ఇజ్రాయెల్ సైన్యం మృతదేహాల్ని సంచుల్లో పెట్టి జెరూసలెంకి పంపుతామని హెచ్చరించడం యుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది. పరస్పర హెచ్చరికలతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.