Home » IPS
డీజీపీతో పాటు 15 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా రాచకొండ కమిషనర్(Rachakonda Commissioner)గా సుధీర్బాబు బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణలో (Telangana) భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ(IPS transfer) జరిగింది. 15 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 18 మంది ఐపీఎస్ అధికారులను(IPS officers) బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు తాంబరం పోలీసు కమిషనర్గా అబిన్ దినేష్ మోదక్ నియమితులయ్యారు.
ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో 8మంది ఐపీఎస్లను బదిలీ(IPS Officers Transfer) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఐపీఎస్ల బదిలీలు జరగగా.. తాజా మరికొంత మందిని ట్రాన్స్ఫర్ చేశారు.
రాష్ట్రంలో ఐపీఎ్స అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల విభాగం నుంచి శంకబ్రత బాగ్చీని విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా నియమించి..
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీలు షురూ అయ్యాయి. ఇప్పటికే డీజీపీని నియమించిన ప్రభుత్వం.. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు వరకూ..
సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది.
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్హెగ్డే(Rahul Hegde) నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బదిలీల్లో సిటీ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న రాహుల్ హెగ్డే సూర్యాపేట ఎస్పీగా వెళ్లారు.
తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.