• Home » IPS

IPS

Jammu Kashmir Assembly Elections: డీజీపీగా  నళిన్ ప్రభాత్

Jammu Kashmir Assembly Elections: డీజీపీగా నళిన్ ప్రభాత్

అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపింది. ఈ ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రస్తుత డీజీపీ ఆర్ ఆర్ స్వైన్.. సెప్టెంబర్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవిలో నళిన్ ప్రభాత్‌ను నియమించింది.

IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..

IPS: ఆ కేసులను నీరుగార్చేలా వెయిటింగ్‌‌లో ఉన్న ఐపీఎస్‌ల కుట్రలు..

Andhrapradesh: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు.

Chennai: కనువిందు చేస్తున్న ‘బ్రహ్మ కమలం’

Chennai: కనువిందు చేస్తున్న ‘బ్రహ్మ కమలం’

తిరుపత్తూర్‌లో ఏడాదికి ఒకసారి పూసే బ్రహ్మ కమలం విరబూసింది. తిరుపత్తూర్‌ మున్సిపాలిటీ(Tirupattur Municipality) పరిధిలోని పూంగావనత్తమ్మన్‌ ఆలయ వీధికి చెందిన అన్బు తన ఇంట్లో తమలపాకులు సహా పలు రకాల పూల చెట్లు పెంచుతున్నాడు.

శ్రీకాకుళం కొత్తఎస్పీ.. సోషల్ మీడియాలో ఎందుకంత వైరల్

శ్రీకాకుళం కొత్తఎస్పీ.. సోషల్ మీడియాలో ఎందుకంత వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఆ క్రమంలో ఉత్తరాంద్రలోని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి. మహేశ్వర్ రెడ్డిని నియమించింది.

Rachakonda CP: పోలీసులు సివిల్‌ వివాదాలకు దూరంగా ఉండాలి..

Rachakonda CP: పోలీసులు సివిల్‌ వివాదాలకు దూరంగా ఉండాలి..

సివిల్‌ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) సూచించారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో నిర్వహించిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్ల ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు.

Smita Sabharwal : సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా?

Smita Sabharwal : సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా?

ఐఏఎస్‌, ఐపీఎస్‌ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకురిజర్వేషన్‌ అవసరమా? అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సభర్వాల్‌ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలు ప్రయారిటీ

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలు ప్రయారిటీ

జిల్లాలో ఉన్న వ‌న‌రుల ఆధారంగా ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి కలెక్టర్ రూప‌కల్పన చేసి అమ‌లు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

Delhi : కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

Delhi : కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ

IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు.. సీఎస్ ఉత్తర్వులు జారీ

ఏపీలో ఐపీఎస్‌ల‌ను ప్రభుత్వం భారీగా బదిలీ చేసింది. మొత్తం 37 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ‌ఆర్టీ నంబర్ 1252 జారీ చేశారు.

AP Govt: ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt: ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. 9 మంది అధికారులకు పలు విభాగాలకు బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఏఉత్తర్వులు జారీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి