• Home » IPS

IPS

IPS Transfer: 16మంది ఐపీఎస్‌లు బదిలీ.. ఎవరికెక్కడ పోస్టింగంటే..

IPS Transfer: 16మంది ఐపీఎస్‌లు బదిలీ.. ఎవరికెక్కడ పోస్టింగంటే..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో 16 మంది ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ బదిలీ అయ్యారు. ఎం.రవిప్రకాశ్ పీ అండ్ ఎల్‌ ఐజీగా బదిలీ అయ్యారు.

Nithyanandarai: ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి.. ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి సూచన

Nithyanandarai: ఉగ్రవాదుల పట్ల కఠినంగా ఉండాలి.. ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి సూచన

Telangana: శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌లకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్ అభినందనలు తెలియజేశారు. కఠిన శిక్షణ పూర్తి చేసుకుని... దేశ సేవ చేయడానికి వెళ్తున్న ఐపీఎస్‌లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘భారతీయ పోలీసింగ్ భవిష్యత్ మీ పైన ఆధారపడి ఉంది’’ అని అన్నారు.

AP News : జెత్వానీ ఐఫోన్లు హ్యాక్‌!

AP News : జెత్వానీ ఐఫోన్లు హ్యాక్‌!

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు.

SVPNPA: 109 మంది ఇంజనీర్లు, 15 మంది వైద్యులు

SVPNPA: 109 మంది ఇంజనీర్లు, 15 మంది వైద్యులు

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ)లో 188 మంది యువ ఐపీఎ్‌సలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Budda Venkanna: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Budda Venkanna: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు

Andhrapradesh: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటి‌ని చిత్ర హింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ గున్నీ స్టేట్‌మెంట్‌ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్‌ఆర్ ఆంజనేయులు అమలు‌ చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.

PSR Anjaneyulu IPS: ఆ అధికారికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..

PSR Anjaneyulu IPS: ఆ అధికారికి అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ అధికారి అయిన పీఎస్‌ఆర్ ఆంజనేయులను గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీఎస్‌ఆర్ ఆంజనేయులపై..

Dokka Manikyavaraprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా

Dokka Manikyavaraprasad: ఆ ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నా

Andhrapradesh: ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్‌లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.

Hyderabad : ఏసీబీ చీఫ్‌గా విజయ్‌ కుమార్‌

Hyderabad : ఏసీబీ చీఫ్‌గా విజయ్‌ కుమార్‌

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు.

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్

AP Politics: ఏపీ సర్కార్‌కు డొక్కా రిక్వెస్ట్

సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి