Home » IPS
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుల మీద తప్పులు చేశారు.
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్వీపీ ఎన్పీఏ)లో 188 మంది యువ ఐపీఎ్సలు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
Andhrapradesh: ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ గున్నీ స్టేట్మెంట్ను బట్టి సీఎంఓ కేంద్రంగా కుట్ర జరిగిందన్నారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలను పీఎస్ఆర్ ఆంజనేయులు అమలు చేశారని మండిపడ్డారు. అతని ద్వారా రాణా, విశాల్ గున్నీ దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వారిలో ఒకరు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు. ఐపీఎస్ అధికారి అయిన పీఎస్ఆర్ ఆంజనేయులను గత వైసీపీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీఎస్ఆర్ ఆంజనేయులపై..
Andhrapradesh: ఐపీఎస్ వ్యవస్థే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. స్వచ్చంధంగా ఐపీఎస్లు రాజీనామా చేసి వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల వలనే తాము ఈ విధంగా చేశామని చెబితే వారి గౌరవం పెరుగుతోందన్నారు.
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ నియమితులయ్యారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ను రేవంత్ సర్కార్ నియమించింది...
సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.
వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్లు, ఐపీఎస్లను బదిలీలు చేసిన కూటమి సర్కార్.. తాజాగా మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది.