• Home » IPL

IPL

పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్

పది మంది ఫీల్డర్లను బౌండరీ లైన్ వద్ద పెట్టినా వైభవ్‌ను ఆపలేరు: సునీల్ గావస్కర్

ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో 400 పరుగులు చేసి లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 15 ఏళ్ల వయసులోనే సంచనాలు సృష్టిస్తోన్న వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా వైభవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: యశస్వి జైస్వాల్

వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: యశస్వి జైస్వాల్

ఐపీఎల్ 2026లో 400 పరుగులు పూర్తి చేసుకుని లీడింగ్ స్కోరర్‌గా ఉన్న వైభవ్‌కు యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ అందించాడు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడిగా టీనేజర్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తోందని జైస్వాల్‌ను బ్రాడ్‌కాస్టర్ పామీ మ్బాంగ్వా అడిగారు. తనను సీనియర్ అనడంతో ఆశ్చర్యానికి గురైన జైస్వాల్ సరదాగా స్పందించాడు.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా ఎస్ఆర్‌హెచ్‌తో ఎంఐ తలపడనుంది. ఈ మ్యాచులోనైనా ముంబై పుంజుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ డొనొవాన్ ఫెరీరా(52*) చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సల్మాన్ ఖాన్‌కు ఫెరీరా క్షమాపణ చెబుతున్న వీడియోను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

పంజాబ్‌ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్ తమ తొలి ఓటమిని నమోదు చేసింది. అయితే ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.

ఐపీఎల్ 2026: ప్రభ్‌సిమ్రన్, స్టోయినిస్ హాఫ్ సెంచరీలు.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026: ప్రభ్‌సిమ్రన్, స్టోయినిస్ హాఫ్ సెంచరీలు.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే?

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆర్ఆర్‌కు 223 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

కోహ్లీ అనుభవం జట్టు విజయాలకు ఉపయోగపడుతుంది: భువనేశ్వర్ కుమార్

కోహ్లీ అనుభవం జట్టు విజయాలకు ఉపయోగపడుతుంది: భువనేశ్వర్ కుమార్

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకెళుతోంది. అయితే ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చే ఇన్‌పుట్స్, తమ జట్టు మైండ్‌సెట్ గురించి మాట్లాడాడు.

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2026: పంజాబ్ కింగ్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్

ఐపీఎల్ 2026లో భాగంగా ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన రాజస్థాన్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది.

బ్యాటింగ్‌లో కోహ్లీకి సవాల్ విసిరేది ఎవరో తెలుసా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్యాటింగ్‌లో కోహ్లీకి సవాల్ విసిరేది ఎవరో తెలుసా.. ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఐపీఎల్ చరిత్రలోనే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ అలవోక విజయం

ఐపీఎల్ 2026: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ అలవోక విజయం

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనంగా గెలిచేసింది. 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి