Home » IPL
టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెర పైకి రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సైలెంట్గా ఉన్న జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ లోకి రాబోతున్నాడు. లఖ్నవూ సూపర్ జెయింట్స్ మెంటార్గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఈ మేరకు లఖ్నవూ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
వచ్చే ఏడాది ఐపీఎల్కు ముందు భారీ వేలం జరగబోతోంది. ఐపీఎల్లోని జట్ల రూపురేఖలు చాలా వరకు మారబోతున్నాయి. ఈ మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకోవాలని పలు ఫ్రాంఛైజీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఏ ఫ్రాంఛైజీ అయినా కొందరు ఆటగాళ్లను వేలంలోకి వదలకుండా రిటైన్ చేసుకోవచ్చు.
ఈసారి IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెటరన్ ప్లేయర్లు, కోచ్ల కోసం ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు టీ20 టైటిల్ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చే సీజన్లో పంజాబ్ కింగ్స్కు ఆడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఐపీఎల్ మెగా వేలం రాబోతున్న తరుణంలో.. ఫ్రాంచైజీ యజమానులు, ఐపీఎల్ పాలక మండలి మధ్య సమావేశం జరిగింది. ముంబై వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఈ భేటీలో..
అటు ఆటగాళ్లకు, ఇటు ఫ్రాంఛైజీలకు మరోవైపు బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ (IPL). ప్రతి ఏడాది నిర్వహించే వేలంలో ఫ్రాంఛైజీ యజమానులు కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటూ ఉంటారు. వారి ఫామ్ను బట్టి, వారికున్న డిమాండ్ను బట్టి కోట్లు గుమ్మరిస్తారు.
గత కొన్నాళ్లుగా మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ జోరుగా ప్రచారాలు జరగ్గా.. వాటికి చెక్ పెడుతూ చెన్నై సూపర్ కింగ్స్లో అతను కొనసాగుతూ...
టీ 20 వరల్డ్ కప్ ముగిసింది. భారత్ విశ్వ విజేతగా నిలిచింది. భారత జట్టును ముందుండి నడిపింది కోచ్ రాహుల్ ద్రావిడ్. 17 ఏళ్ల తర్వాత భారత్కు ప్రపంచ కప్ను అందించారు. వరల్డ్ కప్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకుంటానని ముందే ద్రావిడ్ ప్రకటించారు. కప్పు గెలిచి ద్రావిడ్కు గిప్ట్ అందించాలని టీమ్ మెంబర్స్ భావించి, అందజేశారు కూడా. నెక్ట్స్ టీమ్ కోచ్గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపుగా ఖరారైంది. మరి రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తారు.
ఐపీఎల్ RCB జట్టులో ప్రతిసారీ దాదాపు మంచి ఆటగాళ్లు ఉంటారు. కానీ ఈ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ను గెలవలేకపోయింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దినేష్ కార్తీక్కు(Dinesh Karthik) కీలక బాధ్యతలను అప్పగించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇవ్వబోతున్నాడని.. కొన్ని రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న విషయం..
టీ20 వరల్డ్కప్ తర్వాత హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిపోతుంది కాబట్టి.. ఆ తర్వాత ఈ బాధ్యతలు చేపట్టేదెవరు? అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా...