Home » Investments
పెట్టుబడిదారులకు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనే ఆశ ఉండకూడదని Edelweiss మ్యూచువల్ ఫండ్ CEO, MD రాధికా గుప్తా అన్నారు. ఇటివల అసోంలో బయటపడిన రూ.2,200 కోట్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడుల స్కాం గురించి ప్రస్తావించిన క్రమంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కీలక సూచనలు చేశారు.
కోటీశ్వరులు కావాలని దాదాపు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దీనిని కొంత మంది మాత్రమే అచరించి ప్రణాళిక ప్రకారం చేరుకుంటారు. దీనికోసం మీరు ఏం మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రోజు ఓ 250 రూపాయలు పక్కన పెడితే చాలు. మీరు కోటీశ్వరులు కావచ్చు. ఎది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
అత్యధిక ఫిక్సెడ్ డిపాజిట్ రేట్లు భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో మీ దగ్గర డబ్బు ఉంటే దానిని FD చేయవచ్చు. అందుకోసం ఈనెలలోనే FDపై అధిక వడ్డీని అందిస్తున్న బ్యాంకుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ ప్రభుత్వ సంస్థ 2 స్టాక్లపై 1 ఉచిత స్టాక్ అందించనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ఈ స్టాక్ 365 రోజుల్లోనే 253% బంపర్ రాబడిని అందించడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ధనవంతులుగా మారడం అంత అసాధ్యమైన పని మాత్రం కాదు. దీని కోసం మీరు తెలివిగా పెట్టుబడి చేస్తే చాలు. ఆ తర్వాత మీ డబ్బు మీమ్మల్ని ధనవంతులు కావడానికి మార్గం సులభం చేస్తుంది. అయితే నెలకు రూ.10 వేలు పెట్టుబడి చేస్తే కోటీశ్వరులు కావాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ పెట్టుబడితో(investments) ఇంటి వద్దనే ఉంటూ మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పబోయే వ్యాపారాన్ని(Business) ఇంటివద్దనే ఉంటూ సులభంగా ప్రారంభించవచ్చు. ఆ వ్యాపార వివరాలు ఏంటి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ మొత్తంలో ఎక్కువకాలం పెట్టుబడి(investments) పెట్టాలని చూస్తున్నారా. అందుకోసం ప్రధానంగా రెండు పెట్టుబడి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పథకాలలో ఎలా పెట్టుబడి పెట్టాలి, మెచ్యూరిటీలో ఎంత రాబడి వస్తుందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటేనే హడలిపోతున్న పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పాదుగొల్పి..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలల్లో రూ.76,232 కోట్ల పెట్టుబడులను సాధించిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.
అమెరికా నుంచి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలను ఆకర్షించడంలో విజయవంతమైన సీఎం రేవంత్రెడ్డి.. దక్షిణ కొరియాలోనూ దానిని కొనసాగిస్తున్నారు.