Home » Insurance
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఇప్పుడు భీమా కంపెనీలకు చెమటలు పట్టిస్తోంది. ఎందుకంటే.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన క్లెయిమ్లలో ఒకటి. బీమా కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం దాదాపు..
అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురువారం మధ్యాహ్నం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నారు. అయితే ఈ ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం ఎంత (Air India Crash Compensation) వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
నిర్మాణ పనులకు బ్యాంకు గ్యారంటీల బదులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏ) జారీ చేసే బాండ్లను అనుమతించాలని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన ప్రతిపాదనలపై..
ప్రస్తుతం ట్రావెల్ ట్రెండ్ క్రమంగా మారుతోంది. ఎందుకంటే జర్నీ చేసే సమయంలో, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకోసమే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగంలో 2024-25 సంవత్సరంలో మూడు రెట్ల వృద్ధిని సాధించింది.
భారత బీమా రంగం మరింత బలోపేతం కానుంది. అవును, ఇదే సమయంలో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే బీమా సవరణ బిల్లులో అనేక మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
Health Insurence Claim: దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ను 1 గంటలో.. తుది సెటిల్మెంట్ను 3 రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.
Jeevan Shiromani: ఈ ప్లాన్లో చేరి నాలుగు సంవత్సరాల పాటు ప్రీమియం కడితే.. కోటి రూపాయలు లేదా అంతకు మించి రాబడి పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ కేవలం ఇన్సురెన్స్గా మాాత్రమే కాదు.. ఇన్వెస్టిమెంట్గా కూడా పని చేస్తుంది. మంచి లాభాలను ఇస్తుంది.
Relationship Insurance Policy: కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్లు ఎక్కువ కాలం కలిసి ఉండి.. పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు ఇది నిజంగా గుడ్న్యూస్. ప్రేమ జంటలు లక్షలు సంపాదించవచ్చు.
భారతదేశంలో చాలా మంది తమ కుటుంబ ఆర్థిక భద్రత కోసం జీవిత బీమా తీసుకుంటున్నప్పటికీ, అవసరమైన కవరేజీని సరిగ్గా అంచనా వేయడంలో వెనుకబడి ఉన్నారని బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన ‘అండర్ఇన్సూరెన్స్ సర్వే 2025’ వెల్లడించింది.