Home » Indus Water Treaty
సింధు, జీలం, చీనాబ్ నదులపై కొత్తగా డ్యామ్లు, భారీ రిజర్వాయర్లు త్వరితగతిన నిర్మించాలని భారత్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిలో
కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి, వాటికి కూడా తాజా షరతు వర్తిస్తుందా.. దీనిపై అధికారిక వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి.
పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన మరుసటి రోజే సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు భారత్ ప్రకటించింది. దీనిపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ''నీళ్లివ్వకుంటే రక్తపాతం జరుగుతుంది'' అంటూ తీవ్ర ప్రకటనలకు పాక్ నేతలు దిగారు.
పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకున్న కిరాతక చర్యలో పాక్ ప్రమేయానికి ఆధారాలను నిర్ధారించిన భారత్ ఇందుకు ప్రతిగా దశబ్దాల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. 1960లో అంతర్జాతీయ అభివృద్ధి పునర్మిర్మాణ బ్యాంకు అయిన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాక్ మధ్య కుదిరిన నీటి పంపిణీ ఒప్పందమే ఈ సింధు నదీ జలాల ఒప్పందం
ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పదేపదే తూట్లు పొడుస్తోందంటూ ఇండియా చేస్తున్న ఆరోపణలను బిలావల్ తోసిపుచ్చారు. అందువల్ల తమకు కలిసొచ్చేదేమిటని ప్రశ్నించారు.
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్తాన్కు ఎలా నష్టం వాటిల్లుతుందనేది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే..
సింధు నదీజలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ ఇటీవల భారతదేశం ఇచ్చిన నోటీసుకు పాకిస్థాన్ తనదైన ధోరణిలో స్పందించింది.
సింధూ నదీ జలాల ఒప్పందం పై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై కొంతకాలంగా భారత్-పాకిస్థాన్ మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో..