• Home » Indian Railways

Indian Railways

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది.

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంకానుంది.

Indian Railways: ఘోరం.. ఒక ట్రైన్‌లో తల, మొండె.. మరో ట్రైన్‌లో కాళ్లు, చేతులు..

Indian Railways: ఘోరం.. ఒక ట్రైన్‌లో తల, మొండె.. మరో ట్రైన్‌లో కాళ్లు, చేతులు..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు..

Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు

Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు

రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు.

Viral: రైలు ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం.. రిజర్వేషన్ ఉంది కదా అని ఏసీ కోచ్ ఎక్కితే..

Viral: రైలు ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం.. రిజర్వేషన్ ఉంది కదా అని ఏసీ కోచ్ ఎక్కితే..

ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేయించుకున్న ఓ రైలు ప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. బోగీ మొత్తం జనరల్ ప్యాసెంజర్లతో నిండిపోయిందని వాపోయాడు. తాను ఎనిమిది మందికి టిక్కెట్టు ఉంటే కేవలం ఆరుగురికే సీటు దొరికిందని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశాడు.

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు..

Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు..

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే(South Central Railways) కీలక ప్రకటన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభ(Lok Sabha Elections), అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Assembly Elections) జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13, 14 వ తేదీల్లో రెండు రోజులు ప్రత్యేక రైళ్లు(Special Trains) నడపున్నట్లు ప్రకటించింది.

Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!

Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!

వందే భారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను ఆర్ఐటీఈఎస్ సంస్థకు రైల్వే శాఖ తాజాగా ఇచ్చింది. ఇటల్‌సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేపడుతుంది.

Indian Railways: దేశవ్యాప్తంగా 69 రైళ్ల రద్దు, 107 దారి మళ్లింపు.. ఎందుకంటే

Indian Railways: దేశవ్యాప్తంగా 69 రైళ్ల రద్దు, 107 దారి మళ్లింపు.. ఎందుకంటే

హర్యానా రాష్ట్రంలోని శంభు స్టేషన్ ‌లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 69 రైళ్లను రద్దు(Trains Cancel) చేసింది. 107 రైళ్లను దారి మళ్లించింది.

COIMBATORE EXPRESS : ఆగిపోయిన కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్‌

COIMBATORE EXPRESS : ఆగిపోయిన కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్‌

గుంతకల్లు నుంచి కల్లూరు మీదుగా కోయంబత్తూరుకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలు పామిడి సమీపంలోని 242/6 మైలురాయి వద్ద మంగళవారం నిలిచిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగా దాదాపు మూడు గంటలపాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు...

Indian Railways: ఏప్రిల్‌లో భారీగా పెరిగిన డిమాండ్.. 60 శాతం అదనపు సర్వీసులు నడిపిన రైల్వే శాఖ

Indian Railways: ఏప్రిల్‌లో భారీగా పెరిగిన డిమాండ్.. 60 శాతం అదనపు సర్వీసులు నడిపిన రైల్వే శాఖ

ఏప్రిల్ నెలలో రైలు సర్వీసులకు భారీ డిమాండ్ కనిపించింది. ఒకటవ తారీఖు నుంచి 21 వరకూ మొత్తం 41.16 కోట్ల మంది రైళ్లల్లో ప్రయాణించారు. ఓవైపు ఎన్నికలు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ అమాంతంగా పెరిగి రైల్వే శాఖపై ఒత్తిడి పెంచింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి