• Home » Indian Railways

Indian Railways

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

RRB NTPC Recruitment 2024: 8000 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..

RRB NTPC Recruitment 2024: 8000 పోస్టులకు ఈరోజే లాస్ట్ డేట్.. అప్లై చేశారా..

ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా

Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..

Indian Railway: రైలు ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మారనున్న రిజర్వేషన్ టికెట్ బుకింగ్ రూల్స్..

రైలు ప్రయాణం తేదీకి 120 రోజుల ముందు టికెట్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. నవంబర్ 1నుంచి ఈ విధానంలో మార్పులు చేయబోతుంది. 120 రోజులు ఉన్న గడువును 60 రోజులకు తగ్గించనుంది. దీంతో ఏదైనా రైలు టికెట్ ముందుగా బుక్ చేసుకోవాలంటే ప్రయాణ తేదీకి..

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

MMTS: ఎంఎంటీఎస్ సర్వీసుల్లో భారీ కోత.. నాడు 175.. నేడు 70

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్) ప్రాజెక్టును ఓ వైపు విస్తరిస్తూనే, మరోవైపు ఆయా ప్రాజెక్టులను ప్రయాణికులకు దూరమయ్యేలా దక్షిణమధ్య రైల్వే వ్యవహరిస్తోంది.

Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ

Railway GM: నేడు రాష్ట్ర ఎంపీలతో రైల్వే అధికారుల భేటీ

రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ శుక్రవారం సమావేశం కానున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి సాకారమవుతాయని ఎంపీలు గట్టిగా ప్రస్తావించనున్నారు.

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..

Indian Railways: రైల్వేలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఆఫర్లు.. చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఆ స్కీమ్‌లు ఏంటంటే..

ప్రతిరోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చే భారతీయ రైల్వే వ్యవస్థ ప్రయాణికుల కోసం ఎన్నో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటుంది. 60 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులను, 58 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలను రైల్వే వ్యవస్థగా సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తుంది.

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

Chenab Rail Bridge: ఒక ట్వీట్‌తో భారత్ గొప్పతనాన్ని చెప్పిన రైల్వే మంత్రి..

ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:‌లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్‌లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..

Mamata Banerjee: డీరైల్‌మెంట్స్‌లో ఇండియన్ రైల్వేస్‌దే ప్రపంచ రికార్డు

Mamata Banerjee: డీరైల్‌మెంట్స్‌లో ఇండియన్ రైల్వేస్‌దే ప్రపంచ రికార్డు

పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్‌పై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.

Rail Rakshak Dal: వరుస రైలు ప్రమాదాల వేళ 'రైల్ రక్షక్ దళ్' ఏర్పాటు

Rail Rakshak Dal: వరుస రైలు ప్రమాదాల వేళ 'రైల్ రక్షక్ దళ్' ఏర్పాటు

రైలు ప్రమాదాల సమయంలో ఘటనా స్థలికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టగల సామర్థ్యం ఈ 'రైల్ రక్షా దళ్'కు ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.

Indian Railways: భారతీయ రైళ్లపై 'ఉగ్ర' కుట్ర.. వరుస ఘటనలు దేనికి సంకేతం

Indian Railways: భారతీయ రైళ్లపై 'ఉగ్ర' కుట్ర.. వరుస ఘటనలు దేనికి సంకేతం

దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌‌లో కాన్పూర్‌ సమీపంలోని ప్రేమ్‌పూర్ రైల్వే‌స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలెండర్‌ను రైల్వే లోకో పైలట్ గమనించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి