Home » Indian Railways
ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెనగా గుర్తింపు పొందింది. వంపు వంతెన నిర్మాణంలో భాగంగా 2017 నవంబర్:లో బేస్ సపోర్ట్ పూర్తైనట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. 2021 ఏప్రియల్లో చీనాబ్ రైలు వంతెన ఆర్చ్ పనులు పూర్తికాగా..
పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఖాళీగా వెళ్తున్న గూడ్సురైలుకు చెందిన ఐదు బోగీలు మంగళవారం ఉదయం పట్టాల తప్పిన నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్పై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.
రైలు ప్రమాదాల సమయంలో ఘటనా స్థలికి వెంటనే చేరుకుని సహాయక చర్యలు చేపట్టగల సామర్థ్యం ఈ 'రైల్ రక్షా దళ్'కు ఉంటుందని ఇండియన్ రైల్వేస్ తెలిపింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్లపై గ్యాస్ సిలిండర్లు, డిటోనేటర్లు, సిమెంట్ దిమ్మలు ప్రత్యక్షమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ సమీపంలోని ప్రేమ్పూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలెండర్ను రైల్వే లోకో పైలట్ గమనించారు.
వందే మెట్రో సర్వీస్ పేరును "నమో భారత్ ర్యాపిడ్ రైల్"గా మారుస్తూ భారతీయ రైల్వే అధికారిక ప్రకటన జారీ చేసింది. గుజరాత్లోని భుజ్-అహ్మదాబాద్ వందే మెట్రో ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు పేరు మార్పు జరిగింది.
మైందో ఏమో గానీ.. ఓ యువతి చనిపోతానంటూ నేరుగా రైలు పట్టాలపైకి వెళ్లింది. ట్రైన్ కోసం ఎదురు చూసింది. అరగంట.. గంట.. అయినా ట్రైన్ రాలేదు. ఎదురు చూసి.. ఎదురు చూసి విసిగిపోయిన ఆ అ అమ్మాయి చివరకు ట్రైన్ పట్టాలపైనే ఆదమరిచి నిద్రపోయింది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) RRB NTPC 2024 అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పోస్టుల భర్తీ కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది.
క్రీడాకోటాలో రైల్వేలో ఉద్యోగాలు పొందిన రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రైల్వే శాఖ వారి రాజీనామాలను ఇప్పటివరకు ఆమోదించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసిన..
ఈనెల 4న న్యూఢిల్లీలో రాహుల్ గాంధీని ఫోగట్ కలిసిన అనంతరం ఆమెకు ఇండియన్ రైల్వే షోకాజ్ నోటీసు పంపినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
జీవితంలో కీలకమైన ఈ దశలో రైల్వే ఉద్యోగాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నానని, తన రాజీనామాను సంబంధిత రైల్వే అధికారులు సమర్పించానని రెజ్లర్ వినేశ్ ఫోగట్ తెలిపారు.