• Home » Indian Railways

Indian Railways

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం నుంచి బయటపడినవారి కోసం ప్రత్యేక రైలు.. చెన్నైకి 250 మంది ప్రయాణికులు..

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదం నుంచి బయటపడినవారి కోసం ప్రత్యేక రైలు.. చెన్నైకి 250 మంది ప్రయాణికులు..

ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారిలో 250 మంది ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందన

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందన

ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందించింది. రైల్ నెట్‌వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

Kavach: ట్రెండింగ్‌లో కవచ్.. ఇంత ఘోర ప్రమాదం జరిగాక కవచ్ గురించి రైల్వే శాఖ బయటపెట్టిన షాకింగ్ నిజం..!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రూట్‌లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.

Odisha train accident : ఘోర రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న మమత బెనర్జీ.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు సాయం..

Odisha train accident : ఘోర రైలు ప్రమాద స్థలానికి చేరుకున్న మమత బెనర్జీ.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు సాయం..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు.

Odisha train accident : మూడు రైళ్ల ప్రమాదానికి కారణం అదే : అధికారులు

Odisha train accident : మూడు రైళ్ల ప్రమాదానికి కారణం అదే : అధికారులు

ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రైల్వే అధికారులు చెప్తున్నారు.

Train Accident: వైరల్ అవుతున్న ఫొటో.. అంత ఘోర రైలు ప్రమాదం జరిగితే ఈ కుర్రాళ్లు క్యూ లైన్‌లో ఎందుకున్నారంటే..

Train Accident: వైరల్ అవుతున్న ఫొటో.. అంత ఘోర రైలు ప్రమాదం జరిగితే ఈ కుర్రాళ్లు క్యూ లైన్‌లో ఎందుకున్నారంటే..

ఆపదలో చేయూతనిచ్చినవాడిని దేవుడిలా వచ్చి ఆదుకున్నావు బాబూ అని అంటాం. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవడమే మానవత్వం.

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలానికి మోదీ!

Odisha train accident : ఒడిశా రైలు ప్రమాద స్థలానికి మోదీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని బాలాసోర్‌లో పర్యటించబోతున్నారు.

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాద స్థలానికి బయల్దేరిన తమిళనాడు మంత్రులు

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాద స్థలానికి బయల్దేరిన తమిళనాడు మంత్రులు

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు.

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు : రైల్వే మంత్రి

Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు : రైల్వే మంత్రి

ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు.

Railways : ఇది ఏ రైలో చెప్పుకోండి చూద్దాం.. ప్రజలకు రైల్వే మంత్రి సవాల్..

Railways : ఇది ఏ రైలో చెప్పుకోండి చూద్దాం.. ప్రజలకు రైల్వే మంత్రి సవాల్..

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి,

తాజా వార్తలు

మరిన్ని చదవండి