Home » Indian Railways
ఒడిశాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినవారిలో 250 మంది ప్రత్యేక రైలులో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు.
ఒడిశాలో సంభవించిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ స్పందించింది. రైల్ నెట్వర్క్ కార్యకలాపాల్లో నిరంతరం భద్రతకు పెద్ద పీట
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రూట్లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు.
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రైల్వే అధికారులు చెప్తున్నారు.
ఆపదలో చేయూతనిచ్చినవాడిని దేవుడిలా వచ్చి ఆదుకున్నావు బాబూ అని అంటాం. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవడమే మానవత్వం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని బాలాసోర్లో పర్యటించబోతున్నారు.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు.
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి,