Home » Indian Railways
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన స్థలానికి శనివారం చేరుకున్నారు.
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణం మానవ తప్పిదమేనని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైందని రైల్వే అధికారులు చెప్తున్నారు.
ఆపదలో చేయూతనిచ్చినవాడిని దేవుడిలా వచ్చి ఆదుకున్నావు బాబూ అని అంటాం. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నవారిని ఆదుకోవడమే మానవత్వం.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని బాలాసోర్లో పర్యటించబోతున్నారు.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో తమిళ బాధితులకు అండగా నిలిచేందుకు తమిళనాడు మంత్రులు శనివారం బయల్దేరారు.
ఒడిశాలో మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంపై అత్యున్నత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం చెప్పారు.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రజలకు ఓ సవాల్ విసిరారు. తయారీలో ఉన్న ఓ రైలు బోగీ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి,
ఒక్కోసారి సడన్గా రైలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎవరిని అడిగినా దొరకపోవడంతో నిరుత్సాహ పడిపోతుంటారు.
రైలు కదిలి అలా కొంతదూరం వెళ్లింది. ప్రయాణికులు తమతమ సీట్లలో సర్దుకుంటున్నారు.హమ్మయ్యా! సీటు దొరికింది కాదా కాస్త ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందామనుకుంటున్న ప్రయాణికులపై అవి ఒక్కసారిగా ఒక్కసారిగా ..
సమాచార హక్కు చట్టం(RTI) కింద ఓ ఉద్యమకారుడు అడిగిన ప్రశ్నకు ఇండియన్ రైల్వే అధికారులు షాకింగ్ న్యూస్ వెల్లడించారు.