Home » Indian Railways
దురంతో రైలు చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతుంది. దురంతో అనే పదానికి అంతరాయం లేకుండా అని అర్థం.
చైన్ లాగితే జరిమానాతో పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉంది.
రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ ఇచ్చే అన్ని వ్యవస్థలకు డబుల్ లాకింగ్ ఎరేంజ్మెంట్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మెయింటెనెన్స్ వర్క్ పూర్తయిన
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోగానే మనకు సౌకర్యవంతమైన సీట్ మాత్రం బుక్ కాదు. కాస్త వయసు పైబడిన వాళ్ళకు ఎక్కడో అప్పర్ బెత్ వస్తుంది.
రైలు చివరన ఉన్న బోగీ వెనుకవైపున ఎక్స్ ఏలా ఎల్ వీ అని కచ్చితంగా రాసుంటుంది. చివరి బోగీ అదే అని చెప్పేందుకు ఈ ఆంగ్ల అక్షరాలను రాస్తారు. చివరి బోగీపై ఈ అక్షరాలు లేకపోతే స్టేషన్ మాస్టర్ వెంటనే రైలును ఆపేస్తాడు. పరిస్థితిని చక్కదిద్దాకే మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.
ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే బాలాసోర్లో రైల్వే సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పునరుద్దరించి పట్టాలపై తొలి రైలు వెళ్తుండగా రైల్వే మంత్రి అక్కడే ఉన్నారు.
ఒడిశాలో శుక్రవారం జరిగిన రైళ్ల ప్రమాదానికి కారణాలను రైల్వే బోర్డు ఆదివారం వెల్లడించింది. రైళ్ల వేగం అనుమతికి లోబడి ఉందని, అయితే సిగ్నలింగ్ లోపం ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది.
ఒడిశా: రైలు ప్రమాద బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నేతలను ఆదేశించారు.
ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.
పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్కు చెందిన సుబ్రొతో పాల్, దేబోశ్రీ పాల్, వారి కుమారుడు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. కుమారుడిని డాక్టర్కు చూపించేందుకు కరగ్పూర్ నుంచి చెన్నైకి తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందని వివరించారు.