• Home » Indian Railways

Indian Railways

Indian Railway: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాదండోయ్.. రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్న 5 ట్రైన్ల లిస్ట్ ఇదే..!

Indian Railway: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాదండోయ్.. రైల్వే శాఖకు కాసులు కురిపిస్తున్న 5 ట్రైన్ల లిస్ట్ ఇదే..!

ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా అవతరించిన భారతీయ రైల్వే.. ఎంతో మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. అలాగే అనేక రకాల సరుకులను కూడా రావాణా చేస్తుంటుంది. ఈ క్రమంలో కొత్తగా..

Vande Sadharan Express: ‘వందే సాధారణ్’ ట్రయల్ రన్ విజయవంతం.. ఇక పరుగులు పెట్టడమే తరువాయి

Vande Sadharan Express: ‘వందే సాధారణ్’ ట్రయల్ రన్ విజయవంతం.. ఇక పరుగులు పెట్టడమే తరువాయి

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించేందుకు మేకిన్ ఇండియా క్యాంపెయిన్‌ని మొదలుపెట్టిన భారత ప్రభుత్వం.. ఇప్పటికే పలు ప్రోడక్టులను రంగంలోకి తీసుకొచ్చింది. అందులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. ఇది పూర్తిగా భారతదేశంలో...

Indian Railway: రైళ్లలో బాత్రూమ్‌లు ఎలా పెట్టారో తెలుసా? 1919లో ఓ వ్యక్తి రాసిన లేఖను చూసి బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

Indian Railway: రైళ్లలో బాత్రూమ్‌లు ఎలా పెట్టారో తెలుసా? 1919లో ఓ వ్యక్తి రాసిన లేఖను చూసి బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..

సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.

Railway Employees:వేతన సవరణపై ప్రధాని మోదీకి రైల్వే ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే?

Railway Employees:వేతన సవరణపై ప్రధాని మోదీకి రైల్వే ఉద్యోగుల లేఖ.. అందులో ఏముందంటే?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు(Central Pay Commission) సవరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ (NFIR) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)కి లేఖ రాసింది. 8 ఏళ్లు గడిచినా ఇప్పటికీ వేతన సవరణ చేయలేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!

Vande Sadharan: రంగంలోకి ‘వందే సాధారణ్’ రైళ్లు.. వైరల్ అవుతున్న వీడియో.. వీటి ప్రత్యేకతలివే!

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా.. భారత ప్రభుత్వం సౌకర్యవంతమైన రైళ్లను ఒక్కొక్కటిగా రంగంలోకి దింపుతోంది. ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు చెలామణీలోకి వచ్చేశాయి. అయితే..

Indian Railway: రైళ్ల మీద పిడుగు పడితే జరిగేదేంటి..? ఎంత వర్షం వస్తున్నా సరే.. రైళ్లు ఎందుకు ఆగవంటే..!

Indian Railway: రైళ్ల మీద పిడుగు పడితే జరిగేదేంటి..? ఎంత వర్షం వస్తున్నా సరే.. రైళ్లు ఎందుకు ఆగవంటే..!

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ కొన్ని లక్షల మందిని రైల్వే గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చనే కాకుండా, విమానం, బస్సులతో పోలిస్తే రైళ్లలో సురక్షితంగా, సౌకర్యవంతంగా జర్నీ చేయవచ్చని చాలా మంది భావిస్తుంటారు.

Indian Railways: ట్రైన్ ఆలస్యం.. రైల్వే శాఖపై రూ.60 వేల ఫైన్ వేసిన కోర్టు

Indian Railways: ట్రైన్ ఆలస్యం.. రైల్వే శాఖపై రూ.60 వేల ఫైన్ వేసిన కోర్టు

కేరళ(Kerala) రాష్ట్రం ఎర్నాకులం కు చెందిన కార్తిక్ మోహన్ చెన్నెైలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చెన్నైలోని ఓ మీటింగ్ కు హాజరుకావాలని ఎర్నాకులం(Ernakulam) నుంచి చెన్నైకి వెళ్లే అలప్పుజా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రైన్ 13 గంటలు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆయన మీటింగ్ కు హాజరుకాలేకపోయాడు. కోపోద్రిక్తుడైన ప్రయాణికుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు.

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

Vande Barath: వందే భారత్‌ రైళ్లలో 14 నిమిషాల క్లీన్ అప్ కాన్సెప్ట్

జపాన్ బుల్లెట్ ట్రైన్(Bullet Train) స్ఫూర్తితో భారత రైల్వే అక్టోబర్ 1 నుంచి వందే భారత్ రైళ్లలో '14 నిమిషాల క్లీన్-అప్'(14 Minutes Cleanup) కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనుంది. టర్న్‌అరౌండ్ సమయాన్ని మెరుగుపరచడం, సమయపాలన దీని లక్ష్యం. ప్రతి కోచ్ ని 14 నిమిషాల్లో శుభ్రం చేయడానికి నలుగురు సిబ్బంది ఉంటారు.

Indian Railway: ఆ లోకో పైలెట్లకు నైట్ డ్యూటీ ఎందుకు ఉండదు..? భారతీయ రైల్వే పాటిస్తున్న ఈ రూల్ గురించి మీకు తెలుసా..?

Indian Railway: ఆ లోకో పైలెట్లకు నైట్ డ్యూటీ ఎందుకు ఉండదు..? భారతీయ రైల్వే పాటిస్తున్న ఈ రూల్ గురించి మీకు తెలుసా..?

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా భారతీయ రైల్వే గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని లక్షల మంది ఉద్యోగులు రైల్వే వ్యవస్థలో పని చేస్తున్నారు. భద్రత విషయంలో రైల్వే చాలా కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా లోకో పైలెట్ల విషయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!

ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి