• Home » Indian Railways

Indian Railways

Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన

Delhi: 100 వందేభారత్, 772 ఇతర రైల్వే సర్వీసులు తెచ్చాం.. రాజ్యసభలో అశ్విని వైష్ణవ్ ప్రకటన

భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో(Indian Railways) 2019-20 నుండి 2023-24 వరకు 100 వందేభారత్ సర్వీసులతో సహా 772 రైలు సర్వీసులను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnaw) శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.

Viral Video: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!

Viral Video: ఒకే ట్రాక్‌పై నాలుగు రైళ్లు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్!

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో చిన్న చిన్న విషయాలు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. కొందరైతే నిజానిజాలు నిర్ధారించుకోకుండానే.. ఏవేవో వీడియోలు షేర్ చేస్తుంటారు. వాటిపై తమ అభిప్రాయాలు..

MMTS: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఎందుకంటే?

MMTS: రెండు రోజులు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు.. ఎందుకంటే?

సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో కొన్ని MMTS సర్వీసులను రద్దు చేసింది.

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రైళ్లలో 92 కోచ్‌లు పెరిగాయ్

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రైళ్లలో 92 కోచ్‌లు పెరిగాయ్

జనరల్ బోగీల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం భారతీయ రైల్వే(Indian Railways) సుదూర ప్రాంతాలకు వెళ్లే 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కేటగిరీ కోచ్‌లను పొడగించింది.

Hyderabad: గోవాకు వెళ్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

Hyderabad: గోవాకు వెళ్తున్నారా.. ఈ గుడ్ న్యూస్ మీకోసమే..!

తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేదు. కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది.

Snake vs Man: వ్యక్తిని కరిచి చనిపోయిన పాము.. అసలు కథ తెలిస్తే షాకే..!

Snake vs Man: వ్యక్తిని కరిచి చనిపోయిన పాము.. అసలు కథ తెలిస్తే షాకే..!

బీహార్‌లోని నవాడా జిల్లా రాజౌలిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని కరిచిన పాము ప్రాణాలు కోల్పోయింది. పాము కరిచిన వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అదెలాగందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

Rath Yatra 2024: పూరి జగన్నాథ్ రథ యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీ నుంచి వెళ్లే రైళ్లివే

ఒడిశాలోని పూరి జగన్నాత్ రథయాత్ర(Rath Yatra 2024) సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. గుండిచా యాత్ర, బహుద యాత్ర, సునాబేషాపై అన్‌రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్‌ స్పెషల్‌ రైళ్లను నడిపేందుకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేశాఖ నిర్ణయించింది.

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

Vande Bharat Sleeper train: పట్టాలెక్కనున్న తొలి వందేభారత్ స్లీపర్

మరికొద్ది రోజుల్లో వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతుంది. ఆగస్ట్ 15వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంకానుంది.

Indian Railways: ఘోరం.. ఒక ట్రైన్‌లో తల, మొండె.. మరో ట్రైన్‌లో కాళ్లు, చేతులు..

Indian Railways: ఘోరం.. ఒక ట్రైన్‌లో తల, మొండె.. మరో ట్రైన్‌లో కాళ్లు, చేతులు..

మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. రెండు వేర్వేరు రైళ్లలో ఓ బాలికకు చెందిన శరీర భాగాలు బ్యాగుల్లో మూటకట్టి పెట్టారు దుండగులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును చేధించేందుకు రెండు రాష్ట్రాల పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. విచారణలో రెండు రైళ్లే కాదు..

Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు

Vande Bharat: సంఖ్య పెరిగినా.. వేగం తగ్గుతోన్న వందేభారత్ రైళ్లు

రైల్వే రంగంలో పెను మార్పులే ధ్యేయంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains) గురించి ఆసక్తికర విషయం ఒకటి బయటకి వచ్చింది. ఈ రైళ్ల గురించి తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం(RTI)ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తుకు అధికారులు సమాధానమిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి