Home » Indian Railways
న్యూఢిల్లీ, హైదరాబాద్, ఏప్రిల్ 23: రైళ్లలో జనరల్ బోగీలో ప్రయాణించే వారి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఆహార పదార్థాలను అందించనుంది.
Indian Railways: రైల్వే శాఖ కీలక(Indian Railway Department) నిర్ణయం తీసుకుంది. ప్రమాదాలను నివారించడంతో పాటు.. ప్రమాదాలకు(Accidents) గల కారణాలను విశ్లేషించే విధంగా సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. విమానంలో మాదిరిగా.. రైల్లోనూ బ్లాక్ బాక్స్(Black Boxes) ఏర్పాటు చేయాలని..
టిక్కెట్టు లేకపోయినా రైలెక్కి రిజర్వేషన్ సీటులో కూర్చున్న అక్కడి నుంచి లేచి లేదంటూ మంకుపట్టు పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రైల్వే పట్టాలపై చెత్త వేసింది చాలక అది తన హక్కన్నట్టు వాదించిన ఓ వ్యక్తి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
భారతీయ రైల్వే(Indian Railways)లో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్న్యూస్ రాబోతుంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు 2024(lok sabha 2024 elections) ముగిసిన తర్వాత భారతీయ రైల్వే తన 100 రోజుల ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సూపర్ యాప్(Super app)తోపాటు ప్రయాణికుల సౌకర్యాలను పెంచడంపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది.
ముందస్తు ప్రకటన చేయకుండా అర్ధాంతరంగా ఎంఎంటీఎస్ రైళ్లను(MMTS Trains) రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే అధికారులపై(Indian Railways) ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైళ్ల రద్దుకు సంబంధించి కనీసం ఒక రోజు ముందు వివిధ రకాల మాధ్యమాల ద్వారా సమాచారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
భారతీయ రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువుపట్టు. భారీ నెట్ వర్క్ తో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలుస్తోంది భారతీయ రైల్వే ( Indian Railway ). నిరంతరం లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ సేవలు అందిస్తున్నాయి.
మధ్యప్రదేశ్లో హీరాకుడ్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం-అమృత్సర్ హీరాకుడ్ ఎక్స్ప్రెస్ రైలును కారు ఢీ కొట్టింది. రైల్వే క్రాసింగ్ గేటు మూసి ఉన్న సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు రైలును ఢీ కొట్టింది.
దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ గా రైల్వేలు నిలుస్తున్నాయి. చాలా మంది రైలు ప్రయాణం ( Indian Railway ) చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో రైల్వేలు కిటకిటలాడుతున్నాయి. సీట్లు దొరకని పరిస్థితి.
సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్యను ఎత్తి చూపుతూ ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. నెటిజన్లను అమితంగా కలిచివేస్తోంది.