• Home » Indian Army

Indian Army

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

భారత్ దేనినీ క్షమించదు.. ఆపరేషన్ సిందూర్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వీడియో..

ఆపరేషన్ సిందూర్‌ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్‌కు చేరుకోనున్న ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్‌

భారత్‌కు చేరుకోనున్న ఎస్-400 ట్రియంఫ్ నాలుగో యూనిట్‌

రష్యా నుంచి భారత్‌కు ఎస్-400 ట్రియంఫ్ క్షిపణి వ్యవస్థ నాలుగో యూనిట్‌ అతి త్వరలో చేరుకోనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మే నెల ప్రారంభంలో భారత్‌కు చేరుకునే అవకాశం ఉందన్నారు.

'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి చోటు

'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి చోటు

భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీకి చెందిన 'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయనకు చోటు దక్కింది.

ధోనీకి ఆ హోదా ఇవ్వడంపై తొలుత సందేహించాను: వినోద్ భాటియా

ధోనీకి ఆ హోదా ఇవ్వడంపై తొలుత సందేహించాను: వినోద్ భాటియా

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి లెఫ్టినెంట్ కర్నల్‌ హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచనాతీరులో మార్పు వచ్చినట్టు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

భారత ఆర్మీ చేతికి ఆత్మాహుతి డ్రోన్స్

భారత ఆర్మీ చేతికి ఆత్మాహుతి డ్రోన్స్

భారత సైన్యం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం వచ్చి చేరింది. సూరత్‌కు చెందిన ఇన్‌సైడ్ ఎఫ్‌పీవీ సంస్థ తాజాగా సైన్యానికి వందలకొద్దీ ఆత్మాహుతి డ్రోన్స్‌ను సరఫరా చేసింది.

నాడు ఆపరేషన్ సిందూర్‌లో వీరోచిత పోరు.. నేడు ఫైటర్‌ జెట్‌ ప్రమాదంలో మృతి..

నాడు ఆపరేషన్ సిందూర్‌లో వీరోచిత పోరు.. నేడు ఫైటర్‌ జెట్‌ ప్రమాదంలో మృతి..

అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా.. వారిలో ఒకరైన ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నట్లుగా..

అడుగు దూరంలో చైనాతో యుద్ధం!

అడుగు దూరంలో చైనాతో యుద్ధం!

చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోదీ సర్కారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి ఎంఎం నరవణెతెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు.

Indian Army: సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగంపై సిబ్బందికి ఆర్మీ మార్గదర్శకాలు

Indian Army: సోషల్‌ మీడియా యాప్స్‌ వినియోగంపై సిబ్బందికి ఆర్మీ మార్గదర్శకాలు

సోషల్ మీడియా యాప్స్ వినియోగంపై సిబ్బంది ఇండియన్ ఆర్మీ కీలక సూచనలు చేసింది. సోషల్ మీడియా యాప్స్‌లలో ఎలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు తెలుపకూడదని ఆర్మీ స్పష్టం చేసింది. భద్రత, సున్నితమైన సమాచారంపై..

 Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

Anil Chauhan: ఆపరేషన్ సిందూర్.. అలర్ట్‌గా ఉండాలి

ఆపరేషన్ సిందూర్‌పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

India Pakistan Tensions:  ఈ సారి మామూలుగా ఉండదు, ఊచకోతే.. మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్

India Pakistan Tensions: ఈ సారి మామూలుగా ఉండదు, ఊచకోతే.. మరో పహల్గాం పన్నాగం నేపథ్యంలో పాక్‌‌‌‌‌కు స్ట్రాంగ్ వార్నింగ్

ఈ సారి మామూలుగా ఉండదు. ఊచకోతే.. అని పాకిస్థాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు భారత వెస్ట్రన్ కమాండ్‌ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్. పాకిస్థాన్ మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు చేపట్టే అవకాశం ఉందని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి