Home » Indian Army
భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు పొడవునా భద్రతా విధులు నిర్వర్తిస్తున్న బీఎ్సఎఫ్ జవాన్లకు 5,000 పై చిలుకు శరీరంపై ధరించే కెమెరాలు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
కాలానుగుణంగా మారుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో సరిహద్దుల వద్ద శత్రుమూకల ఆటకట్టించేలా భారత ఆర్మీలో ఓ శక్తిమంతమైన దళం ఏర్పాటైంది.
ఇద్దరు విద్యార్థులు స్థాపించిన రక్షణ-సాంకేతిక స్టార్టప్.. అతి కొద్దిరోజుల్లోనే భారత సైన్యానికి యుద్ధంలో వాడే డ్రోన్లు..
అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించింది. టీఆర్ఎఫ్ని గ్లోబల్ టెర్రరిస్ట్ సంస్థగా అమెరికా గుర్తించింది. లష్కర్-ఎ-తోయిబా అనుబంధంగా టీఆర్ఎఫ్ గుర్తించింది.
రాహుల్ మంగళవారంనాడు కోర్టు ముందు హాజరుకాగా, గతంలో ఐదు పర్యాయాలు ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. 2020లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణల సమయంలో భారత సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా రాహుల్ వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ ఈ పిటిషన్ వేశారు.
కార్గిల్ యుద్ధంలో.. శత్రువుల నుంచి కీలకమైన పోస్టులను చేజిక్కించుకునే క్రమంలో ప్రాణాలను త్యాగం చేసిన 545 మంది వీరసైనికులను స్మరించుకునేందుకు..
ఉగ్రదాడులతో భారత్ను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్థాన్కు ఆపరేషన్ సిందూర్తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా.
ఆపరేషన్ సిందూర్ని ప్రారంభించి టెర్రరిజం అణచివేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగి తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, యునైటెడ్ దేశాలను సందర్శించారు.
ఆపరేషన్ సిందూర్ పరిణామాలు, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును ఖతార్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఐటోపియాలోని ప్రతినిధులకు వివరించామని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. వారి నుంచి అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. తాము కలిసిన ప్రతి దగ్గర భారతదేశం ఎందుకు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందనే విషయం గురించి తాము వివరించామని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త మరణం తర్వాత తనకు నెలనెలా అందుతున్న పెన్షన్ నుంచి పొదుపు చేసిన రూ.10 లక్షలను ఓ మహిళ భారత సైన్యానికి విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకు న్నారు.