• Home » Indian Army

Indian Army

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

Operation Sindhur: ఆపరేషన్ సింధూర్‌ను పర్యవేక్షించిన.. ప్రధాని మోదీ..

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది.

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

Operation sindoor : భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్

పాకిస్తాన్ ఊహించని విధంగా ఆ దేశంపై భారతదేశం దాడులు చేస్తోంది. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.

Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌

భారత్ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ స్పందించారు. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ప్రధాని షెహబాజ్‌ అన్నారు. భారతదేశం పాకిస్థాన్‌లో 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని చెప్పారు.

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. బహవల్పూర్‌ను భారత్ ఎందుకు టార్టెట్ చేసింది..

ఆపరేషన్ సింధూర్..బహవల్పూర్‌ను భారత్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? మసూద్ అజార్, జైష్‌కు సంబంధం ఏంటి? పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

న్యూఢిల్లీ: ఆపరేషన్‌ సింధూర్ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి.

IAF Air Exercise NOTAM Issued: సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం

IAF Air Exercise NOTAM Issued: సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్‌సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం

పాక్‌తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరిహద్దు వెంబడి దక్షిణ సెక్టర్‌ గగనతలంలో ఎయిర్ ఎక్సర్‌సైజు నిర్వహించనుంది. ఈ మేరకు నోటామ్ జారీ చేసింది.

India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ

India-pakistan tensions: పాత బంకర్లను పునురుద్ధరిస్తున్న ఇండియన్ ఆర్మీ

ఢిల్లీ ముంబై సహా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్‌కు భారత్ సిద్ధమవుతుండగా, ఇదే సమయంలో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి దశాబ్దాల నాటి పాత బంకర్లను పునరుద్ధరించే పనులను ఇండియన్ ఆర్మీ చేపట్టింది.

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

Pakistan Army: బుద్ధి మార్చుకోని పాకిస్తాన్.. 12వ రోజు కూడా కవ్వింపు చర్యలు

Pakistan Army: ఇండియన్ ఆర్మీ వెహికల్స్‌పై దాడికి పాల్పడ్డ కేసులో అరెస్టైన నిసార్, ముస్తక్‌లను విచారించింది. ఆ ఇద్దరూ కోట్ భవ్‌లాల్ జైలులో ఉన్నారు. వారిని విచారించిన నేపథ్యంలోనే జైళ్లపై దాడి విషయాలు బయటపడ్డాయి.

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

Pahalgam Terror Attack: కశ్మీర్ అడవుల్లోనే.. పహల్గామ్ ఉగ్రవాదులు !

పహల్గామ్‌లో మారణహోమం సృష్టించి 26 మంది ప్రాణాలను పొట్టునపెట్టుకున్న ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర అడవుల్లోనే ఉన్నట్లు NIA అధికారులకు సమాచారం అందింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Igla-S Missiles: అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ

Igla-S Missiles: అత్యాధునిక రష్యా క్షిపణులను దిగుమతి చేసుకున్న భారత ఆర్మీ

పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో గగనతల రక్షణ కోసం భారత ఆర్మీ అత్యవసర ప్రాతిపదికన రష్యా నుంచి స్వల్ప శ్రేణి తరగతికి చెందిన ఇగ్లా-ఎస్ మిసైల్స్‌ను దిగుమతి చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి