• Home » India

India

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

RSS : మన దేశాన్ని ‘భారత్’ అని పిలవాలి : మోహన్ భగవత్

మన దేశం హిందూ దేశమని, దీనిని ఇండియా అని కాకుండా భారత్ అని పిలవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ (RSS chief Mohan Bhagwat) అన్నారు. మన దేశంలో ఉన్నవారందరినీ తెలియజేసే పదమే హిందూ అని చెప్పారు.

One Nation-One Election : ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు

One Nation-One Election : ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే..

One Nation-One Election : ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ బిల్లు ఆమోదం పొందాలంటే..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విధానం ఆచరణ సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యలేమిటి?

I.N.D.I.A : ఎన్డీయేను కూల్చాలంటే మహాకూటమి ఏకైక మార్గమా?

I.N.D.I.A : ఎన్డీయేను కూల్చాలంటే మహాకూటమి ఏకైక మార్గమా?

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దాదాపు 28 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ ప్రతిపక్ష పార్టీల ఓట్లు గంపగుత్తగా కలిస్తే ఎన్డీయే అభ్యర్థులకు ఓటమి తప్పదని కొందరు ఢంకా బజాయించి చెప్తున్నారు.

Parliament : ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల రహస్యం అదే..?

Parliament : ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల రహస్యం అదే..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంస్కరణల జాబితాలో ఎన్నికలు కూడా చేరుతున్నాయి. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ జరగాలని ఆయన చాలా రోజుల నుంచి చెప్తున్నారు. దీని కోసమే సెప్టెంబరులో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Asia Cup : ఇక ‘ఆసియా’  సమరం

Asia Cup : ఇక ‘ఆసియా’ సమరం

వన్డే వరల్డ్‌క్‌పనకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు.. ఈ మెగా టోర్నీకి ముందే భారత ఉపఖండ అభిమానులను అలరించేందుకు మరో మినీ పోరు సిద్ధమవుతోంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఆసియాకప్‌నకు బుధవారం తెర లేవనుంది. షెడ్యూల్‌ ప్రకారం,..

Chandrababu: సీఎం జగన్, ఇండియా కూటమిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: సీఎం జగన్, ఇండియా కూటమిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర విభజన తర్వాత ప్రణాళికబద్దంగా ఏపీని అభివృద్ధి చేయాలని భావించా. కానీ మూడు రాజధానులు పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేశారు. పోలవరం నిర్మాణం ఆగిపోయింది. పోలవరం పూర్తిచేసి నదులను అనుసంధానం చేస్తే ఉత్తమ రాష్ట్రంగా ఏపీ నిలిచేది.

 Neeraj Chopra: భారత్- పాకిస్థాన్ మధ్య తేడా ఇదే అంటున్న నెటిజన్‌లు

Neeraj Chopra: భారత్- పాకిస్థాన్ మధ్య తేడా ఇదే అంటున్న నెటిజన్‌లు

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోరు ముగిసిన తర్వాత కాంస్యం నెగ్గిన చెక్ రిపబ్లిక్ అథ్లెట్ వాద్లెచ్‌తో కలిసి నీరజ్ చోప్రా ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా అతడు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంది. 87.82 మీటర్ల దూరం విసిరి రజతం నెగ్గిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌ను కూడా ఫోటో దిగేందుకు నీరజ్ చోప్రా పిలిచాడు. అయితే అక్కడే ఉన్న నదీమ్.. తన దేశం జెండా కూడా పట్టుకోకుండానే నీరజ్ పక్కన నిలబడ్డాడు. వెనుకాల మువ్వన్నెల జెండాను పట్టుకుని నదీమ్‌ను ఆప్యాయంగా పిలిచినందుకు నెటిజన్లు నీరజ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Nitish Kumar: ఇండియా కూటమిపై నితీశ్ కీలక వ్యాఖ్యలు.. నెక్ట్స్ మీటింగ్ గుట్టు రట్టు.. పెద్ద స్కెచ్చే!

Nitish Kumar: ఇండియా కూటమిపై నితీశ్ కీలక వ్యాఖ్యలు.. నెక్ట్స్ మీటింగ్ గుట్టు రట్టు.. పెద్ద స్కెచ్చే!

2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా.. 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిపై తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు..

Cryptocurrency : క్రిప్టో కరెన్సీపై మోదీ వ్యాఖ్యలు

Cryptocurrency : క్రిప్టో కరెన్సీపై మోదీ వ్యాఖ్యలు

వ్యాపార సంస్థలు-వినియోగదారుల మధ్య నమ్మకం బలంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల సంబరపడటం కన్నా వినియోగదారుల సంరక్షణ పట్ల దృష్టి సారించాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.

India Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి