Home » India vs Zimbabwe
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. రెండో మ్యాచ్లో భారత జట్టు విధ్వంసం సృష్టించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు...
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. జింబాబ్వే, భారత్ జట్ల మధ్య రెండో మ్యాచ్ ఆదివారం ఆడుతోంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత జట్టు టాస్ గెలిచింది. దీంతో.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్...
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఓ చెత్ రికార్డ్ను నెలకొల్పాడు. ఐపీఎల్ తరహాలోనే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్లో విధ్వంసం సృష్టిస్తాడని భావిస్తే.. అందుకు భిన్నంగా అతడు...
ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.