Home » India vs England Test Series
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన క్లాస్ చూపిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్లో నాలుగో సెంచరీ సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సెంచరీ గిల్లోని అత్యుత్తమ ఆటగాడిని వెలికి తీసింది. 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్లకు మధ్యలో దాదాపు పది రోజుల విరామం వచ్చింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మంఛెస్టర్లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ మ్యాచ్లో గెలిస్తేనే టీమిండియా రేస్లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. 181 బంతులు ఆడి 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. టీమిండియాను ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం వెంటాడడంతో టీమిండియా ఓటమి పాలైంది.
విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియాను దురదృష్టం వరించింది. 193 పరుగుల ఛేదనలో 112 రన్స్కే 8 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితిలో జడేజా వీరోచితంగా పోరాడాడు.
లార్డ్స్ టెస్ట్లో ఎదురీదుతోంది టీమిండియా. నాలుగు రోజులు దుమ్మురేపిన భారత్.. ఐదో రోజు ఆటలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. మన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
చేయని తప్పుకు తిట్లు తింటున్నాడు కేఎల్ రాహుల్. అతడి తప్పేమీ లేకపోయినా చాలా మంది అభిమానులు నీదే మిస్టేక్ అంటూ స్టార్ బ్యాటర్ను తప్పుబడుతున్నారు. అసలేం జరిగిందంటే..
మహ్మద్ సిరాజ్ దొరికిపోయిన చోట నయా కెప్టెన్ శుబ్మన్ గిల్ తప్పించుకున్నాడు. దీనిపై ఇంగ్లండ్ మాజీలు, అభిమానులు సీరియస్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..
లార్డ్స్ టెస్ట్ ఐదో రోజు ఆరంభంలోనే భారత్కు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశాడు.
టీమిండియా ముందు బిగ్ చాలెంజ్ ఉంచింది ఇంగ్లండ్. ఈ సవాల్ను అధిగమిస్తే మ్యాచే కాదు.. సిరీస్ కూడా భారత్ వశమవుతుంది. మరి.. ఆ చాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్కు గట్టిగా ఇచ్చిపడేశాడు టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్. స్టోక్స్ సేనను మళ్లీ నోరెత్తకుండా చేశాడు.