• Home » INDIA Alliance

INDIA Alliance

Speaker Election: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు

Speaker Election: రాహుల్ చెబుతున్న ‘సంప్రదాయం’.. ‘ఇండియా’లో కనరావడం లేదు

లోక్‌సభ స్పీకర్‌గా వరుసగా రెండోసారి ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని అంతా భావించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ స్పీకర్ అభ్యర్థిగా కె.సురేశ్‌ను బరిలో దింపింది. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది.

Lok Sabha Speaker Post: లోక్ సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే..! ఇండియా కూటమి మద్దతు ఎవరికంటే

Lok Sabha Speaker Post: లోక్ సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే..! ఇండియా కూటమి మద్దతు ఎవరికంటే

మోదీ 2.0 హయాంలో లోక్‌సభలో స్పీకర్‌గా(Lok Sabha Speaker Post) పనిచేసిన ఓం బిర్లా(Om Birla) మళ్లీ ఎన్డీయే లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Parliament session : వీర నారులం మళ్లొచ్చాం

Parliament session : వీర నారులం మళ్లొచ్చాం

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.

Parliament Sessions: రాజ్యాంగ ప్రతులతో విపక్షాల నిరసన.. బీజేపీపై తీవ్ర విమర్శలు

Parliament Sessions: రాజ్యాంగ ప్రతులతో విపక్షాల నిరసన.. బీజేపీపై తీవ్ర విమర్శలు

ఎన్డీయే సర్కార్ మూడో సారి అధికారం చేపట్టిన తరువాత సోమవారం తొలి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) ప్రారంభమయ్యాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌తో సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పార్లమెంటు ఆవరణలో నిరసనకు దిగారు.

PM Modi: ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ముక్కలు చేశారు.. కాంగ్రెస్‌పై మండిపడిన మోదీ

PM Modi: ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని ముక్కలు చేశారు.. కాంగ్రెస్‌పై మండిపడిన మోదీ

దేశంలో సరిగ్గా 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ(Emergency in India) విధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాక మోదీ ప్రసంగించారు.

Parliament Sessions: పార్లమెంటు తొలి సమావేశాల ప్రారంభం రేపే.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు

Parliament Sessions: పార్లమెంటు తొలి సమావేశాల ప్రారంభం రేపే.. ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు

కేంద్రంలో మూడోసారి ప్రధాని మోదీ(PM Modi) నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు(Parliament Sessions) రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజే దాదాపు 280 మంది లోక్ సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rahul Gandhi Birthday: అనుమానాల నుంచి నమ్మకం వరకు.. స్ఫూర్తిదాయకం.. రాహుల్ రాజకీయ ప్రయాణం

Rahul Gandhi Birthday: అనుమానాల నుంచి నమ్మకం వరకు.. స్ఫూర్తిదాయకం.. రాహుల్ రాజకీయ ప్రయాణం

రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర తరువాత ఈ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. గాంధీ వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్.. తనదైన మార్క్‌తో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. మోదీ మనుషులు టచ్‌లోనే..

Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. మోదీ మనుషులు టచ్‌లోనే..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి ఉందని..

PM Modi: మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా..!

PM Modi: మోదీ ప్రభుత్వం మైనార్టీలో ఉందా.. కాంగ్రెస్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం అదేనా..!

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టారు. ఎన్డీయే మిత్రపక్షాలకు 292 మంది ఎంపీల బలం ఉంది. బీజేపీ సొంతంగా 240 మంది ఎంపీలున్నారు.

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

Sanjay Raut: బీజేపీ ఒప్పుకోకుంటే మేము రెడీ.. చంద్రబాబుకి ‘ఇండియా’ ఆఫర్

మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి