• Home » INDIA Alliance

INDIA Alliance

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

Rahul Gandhi: అయోధ్య నుంచి దర్యాప్తు సంస్థల దాడుల వరకు.. పార్లమెంటులో రాహుల్ దద్దరిల్లే స్పీచ్

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సుదీర్ఘంగా ప్రసంగించారు. అయోధ్య రాములవారి ఆలయం నుంచి విపక్షాలపై దర్యాప్తు సంస్థల దాడుల వరకు ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, హిందుత్వపై చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని సృష్టించాయి. రాహుల్ హిందూ సమాజాన్ని హింసాత్మకంగా అభివర్ణించారని ప్రధాని మోదీ ఆరోపించారు.

INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

INDIA Bloc: మోదీ ప్రభుత్వ తీరుపై ఎంపీలు ఆందోళన

ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. అందుకోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఈ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని వారు మండిపడ్డారు.

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

Delhi : డిప్యూటీ స్పీకర్‌ బరిలో అవధేశ్‌ ప్రసాద్‌!

లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవికి సమాజ్‌వాదీపార్టీ ఎంపీ అవధేశ్‌ ప్రసాద్‌ను తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్లు సమాచారం.

Parliament: రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం.. అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్న అధికార, విపక్షాలు

Parliament: రేపు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం.. అస్త్రశస్త్రాలతో సిద్ధమౌతున్న అధికార, విపక్షాలు

కొన్ని రోజుల పార్లమెంటు సమావేశాలు సోమవారం(జులై 1) తిరిగి ప్రారంభమవుతున్నాయి. సభలో బలమైన ప్రతిపక్షం ఉండటం.. ఎన్డీయే(NDA) సర్కార్‌‌కి తలనొప్పిగా మారింది. నీట్ పేపర్ లీకేజీ(NEET Paper Leakage), అగ్నిపథ్ పథకంలో మార్పులు, నిరుద్యోగం తదితర అంశాలపై సభలో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

Rahul Gandhi: నీట్ అవకతవకలపై చర్చ జరగాలి.. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన రాహుల్

నీట్‌ పరీక్ష నిర్వహణలో(NEET Paper Leakage) అవకతవకలఅంశంపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని డిమాండ్ చేశారు.

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

President Murmu: ఆ పనిచేస్తే సహించేది లేదు.. రాష్ట్రపతి వార్నింగ్..

దేశాభివృద్ధి ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆకాంక్షించారు.. 18వ లోక్‌సభ తొలి సమావేశాల నాలుగోరోజు ఆమో పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. గత పదేళ్లలో కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు.. రానున్న ఐదేళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆమె తన ప్రసంగంలో వివరించారు.

Lok Sabha : తొలిరోజే సభలో గందరగోళం

Lok Sabha : తొలిరోజే సభలో గందరగోళం

స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం సభనుద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గురించి ప్రస్తావించడంతో.. తొలిరోజే లోక్‌సభలో గందరగోళం నెలకొంది.

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. చివరికి అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది ఎవరంటే..?

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. చివరికి అధ్యక్ష స్థానానికి ఎన్నికైంది ఎవరంటే..?

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక పూర్తైంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరిగుతుందని భావించినప్పటికీ.. స్పీకర్‌గా ఓంబిర్లా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. తొలుత స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం ఫలించలేదు.

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Rahul Gandhi: స్పీకర్ ఎన్నిక తరువాత రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా(Om Birla) మరోసారి ఎన్నికయ్యారు. స్పీకర్‌గా ఎన్నికవ్వడం వరుసగా రెండోసారి. ఈ సందర్భంగా ఓం బిర్లాను ప్రధాని మోదీ(PM Modi), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు స్పీకర్ చైర్ వద్దకు తీసుకొచ్చారు.

Loksabha Speaker Election: ఇండియాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

Loksabha Speaker Election: ఇండియాపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక రేపు జరగనుంది. అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. అలాంటి వేళ ఇండియా కూటమిలో చీలిక వచ్చిందా? అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయనిపిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి