• Home » INDIA Alliance

INDIA Alliance

INDIA bloc meet: మోదీకి వ్యతిరేకంగా జనం తీర్పునిచ్చారు.. ఎన్డీయే సమావేశంలో ఖర్గే

INDIA bloc meet: మోదీకి వ్యతిరేకంగా జనం తీర్పునిచ్చారు.. ఎన్డీయే సమావేశంలో ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ప్రజాతీర్పు వ్యక్తిగతంగా మోదీకి రాజకీయ ఓటమి మాత్రమే కాకుండా నైతికపరమైన ఓటమి కూడా అని అభివర్ణించారు.

Lok sabha election Result: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ.. స్పందించిన విదేశీ మీడియా

Lok sabha election Result: ముచ్చటగా మూడోసారి ప్రధానిగా మోదీ.. స్పందించిన విదేశీ మీడియా

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్డీయే కూటమి 293 స్థానాలను గెలుచుకుంది. అలాగే ఇండియా భాగస్వామ్య పక్షాలు 233 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 17 స్థానాల్లో గెలిచారు. దీంతో ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు ముహూర్తం సైతం ఖరారు అయింది.

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.

I.N.D.I.A. alliance meet: 'ఇండియా' కూటమి సమావేశానికి ఉద్ధవ్ దూరం..

I.N.D.I.A. alliance meet: 'ఇండియా' కూటమి సమావేశానికి ఉద్ధవ్ దూరం..

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించేందుకు 'ఇండియా' కూటమి బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కూటమి నేతల సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే హాజరు కావడం లేదు.

Alliance of India : ఇండియా కొంప ముంచిన స్నేహపూర్వక పోటీ!

Alliance of India : ఇండియా కొంప ముంచిన స్నేహపూర్వక పోటీ!

‘‘బీజేపీని దెబ్బతీయాలంటే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలి. మనలో మనం పోటీ పడకూడదు..’’ గత ఏడాది జూలై 17న బెంగళూరులో జరిగిన ఇండియా కూటమి(40 పార్టీలు) సమావేశంలో

Lok Sabha Results: చంద్రబాబు, నితీష్‌తో మంతనాలు... పవార్ ఏమన్నారంటే?

Lok Sabha Results: చంద్రబాబు, నితీష్‌తో మంతనాలు... పవార్ ఏమన్నారంటే?

'ఇండియా' కూటమి నేతగా ఉన్న ఎన్‌సీపీ-ఎస్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ఇప్పటికే జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ చీఫ్ ఎన్.చంద్రబాబునాయుడుతో మాట్లాడారంటూ ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను మంగళవారంనాడు జరిగిన మీడియా సమావేశంలో శరద్‌పవార్ కొట్టివేశారు.

Lok Sabha Results: ఊహించని దిశగా యూపీలో ఫలితాలు..

Lok Sabha Results: ఊహించని దిశగా యూపీలో ఫలితాలు..

లోక్‍‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో 'ఇండియా' కూటమి అనూహ్యమైన ఫలితాల దిశగా దూసుకు వెళ్తోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కంటే 'ఇండియా' బ్లాక్ ఆధిక్యంలో కొనసాగుతోంది.

Congress: కౌంటింగ్ రోజు రాత్రి ఢిల్లీలోనే ఉండండి... 'ఇండియా' బ్లాక్ నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం

Congress: కౌంటింగ్ రోజు రాత్రి ఢిల్లీలోనే ఉండండి... 'ఇండియా' బ్లాక్ నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం

'ఎగ్జిట్ పోల్' ఫలితాలను కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపుపై భారీ అంచనాలతో ఉంది. ఇందులో భాగంగా 'ఇండియా' కూటమి నేతలను ఆ పార్టీ అప్రమత్తం చేసింది. మంగళవారం రాత్రి కౌటింగ్ పూర్తయ్యేంత వరకూ లేదా బుధవారం ఉదయం 5 గంటల వరకూ అంతా ఢిల్లీలోనే ఉండాలని కూటమి సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేసింది.

LokSabha Elections: ఈసీని కలిసిన ఇండియా కూటమి నేతలు

LokSabha Elections: ఈసీని కలిసిన ఇండియా కూటమి నేతలు

ఓట్ల లెక్కింపు ముందు 150 జిల్లాల మేజిస్ట్రేట్లలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంతనాలు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ ఆరోపణలు చేశారు. అంతేకాదు.. ఈ అంశాన్ని ఈసీ దృష్టికి సైతం ఆయన తీసుకు వెళ్లారు.

INDIA Bloc: ఎన్ని సీట్లని అడిగితే రాహుల్ సరదా సమాధానం

INDIA Bloc: ఎన్ని సీట్లని అడిగితే రాహుల్ సరదా సమాధానం

'ఇండియా' కూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని అడిగినప్పుడు ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ తమాషా సమాధానమిచ్చారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా ''295 ట్రాక్''ను ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి