Home » IND vs AUS
వన్డే వరల్డ్ కప్లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో.. ఆస్ట్రేలియా జట్టు పేకమేడలా..
బుధవారం (27-09-23) రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని..
భారత్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డును చేరుకున్నాడు. 16 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద తన వన్డే కెరీర్లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టుకు ఆఖరి పంచ్ ఇచ్చి ఆత్మవిశ్వాసంతో ప్రపంచకప్లో అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు క్లీన్స్వీప్పై కన్నేసింది.
ఇండోర్లోని హోల్కార్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. డీఎల్ఎస్ పద్ధతిలో 99 పరుగుల తేడాతో ఆసీస్పై గెలుపొందింది. దీంతో..
ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆట జరిగే ఆదివారం రోజు ఇండోర్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటైంది.
ప్రపంచకప్కు ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాళ్లను పక్కనపెట్టడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మెగా టోర్నీకి ముందు ఇలాంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేయడం ఎందుకంటూ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final) ఆస్ట్రేలియా చేతిలో భారత్ (India) ఓడిపోవడానికి కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ప్రధాన కారణాలను వెల్లడించారు. బౌలింగ్, రెండో ఇన్నింగ్స్లో జట్టు బ్యాటింగ్లో రాణించలేదని పేర్కొన్నాడు. 209 పరుగుల తేడాతో టీం ఇండియాపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఐదో రోజు తొలి సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుస వికెట్లను కోల్పోయి చేజేతులా విజయాన్ని ఆసీస్కు అప్పగించింది. దీంతో టీం ఇండియా చేజిక్కించుకోవాల్సి డబ్ల్యూటీసీ ట్రోపీని ఆస్ట్రేలియాకు అందించింది.
డబ్ల్యూటీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ కల మరోసారి చెదిరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. టీమిండియా 209 పరుగుల ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఐదో రోజు తొలి సెషన్లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. కనీసం పోరాట ప్రయత్నం కూడా చేయకుండానే ఆస్ట్రేలియాకు విజయాన్ని కట్టబెట్టింది. భారత బ్యాట్స్మెన్ అద్భుతం ఏమైనా చేస్తారా అని ఎదురుచూసినప్పటికీ ఏమాత్రం పోరాటం కూడా లేకుండా రెండో ఇన్నింగ్స్ 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు.