Home » Income tax
జనవరి 1, 2025 నుంచి చాలా ముఖ్యమైన మార్పులు అమలు కానున్నాయి. ఇవి సామాన్యుడి నుంచి కంపెనీల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. అయితే ఆ మార్పులు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి నిధులు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.15.82 లక్షల కోట్లు దాటాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వివిధ ఆడిట్ నివేదికలను ఆన్లైన్ విధానంలో ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి.
ప్రతి ఏటా దేశంలో అనేక మంది ట్యాక్స్ చెల్లింపులు చేస్తారు. అయితే మీకు అడ్వాన్స్ ట్యాక్స్(advance tax) గురించి తెలుసా. దీని ద్వారా ఎవరికి లాభం, ఎవరు చెల్లింపులు చేసుకోవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాపర్టీ యజమానులకు(property owners) గుడ్ న్యూస్ వచ్చేసింది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలలో ప్రభుత్వం కొంత ఉపశమనం ప్రకటించింది. జులై 23న కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనలను మార్చారు.
సాధారణంగా మన దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ట్యాక్స్(tax free) చెల్లింపులు చేస్తారని అనుకుంటాం. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఓ రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక మినహాయింపు అమలు చేస్తున్నారు. దీంతో అక్కడి రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లించకుండా ఉంటారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారులా.. ఇంకా ఆదాయపన్ను చెల్లించలేదా.. గడువుంది కదా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ వార్త కచ్చితంగా మీకోసమే. ఐటి రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆగష్టు 31వరకు గడువు పొడిగించారంటూ సామాజిక మాద్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతోంది.
దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్(Budget 2024) ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏంజెల్ ట్యాక్స్(angel tax)ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉపాధి కల్పన, రైతులు, యువత, మహిళలు, పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు.