Home » Income tax
TDS-TCS: బడ్జెట్-2025లో మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చింది. ఆదాయం పన్ను నుంచి టీడీఎస్-టీసీఎస్ వరకు చాలా అంశాల్లో ఊహించని శుభవార్తలు చెప్పింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు.
కేంద్ర బడ్జెట్పైనే అందరిచూపు.. ఇవాల్టి బడ్జెట్లో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతుంది. కేంద్రం వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతుందనే విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.
హైదరాబాద్: సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో ఐదు రోజులపాటు సాగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాలు శనివారం తెల్లవారుజామున ముగిశాయి. సెర్చ్ వారెంట్తో మంగళవారం చేపట్టిన తనిఖీలు శనివారం నాటికి ముగిశాయి. ఈ సోదాల్లో పలువురు సినీ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
విదేశీ ప్రయాణాలు జరిపే భారతీయులపై ఇకపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ కూడా నిఘా పెట్టనుంది. ఇప్పటి వరకు అడ్వాన్స్డ్ ప్యాసింజర్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఏపీఐబీ) ద్వారా ఇంటిలిజెన్స్ వర్గాలు..
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 87A పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులైన పన్ను చెల్లింపుదారులకు మళ్లీ ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జనవరి 1, 2025 నుంచి చాలా ముఖ్యమైన మార్పులు అమలు కానున్నాయి. ఇవి సామాన్యుడి నుంచి కంపెనీల వరకు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. అయితే ఆ మార్పులు ఏంటనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో రికార్డ్ స్థాయిలో ప్రభుత్వానికి నిధులు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తం నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.15.82 లక్షల కోట్లు దాటాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వివిధ ఆడిట్ నివేదికలను ఆన్లైన్ విధానంలో ఫైల్ చేయడంలో పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్ను వాటాను 50శాతానికి పెంచాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ఆర్థిక సంఘం, వివిధ రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరాయి.