Home » Income Tax Department
మీరు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing 2024) ఫైల్ చేసినప్పుడు, దానిని ధృవీకరించడం(verify your itr) కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం పూర్తైనట్లు లెక్క. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కేవలం ఒక్క రూపాయి విలువైన పన్ను వివాదం పరిష్కారానికి ఏకంగా రూ.50 వేలు చెల్లించానని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చెబుతున్నాడు.
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం అనేది పన్ను చెల్లింపుదారుల ప్రధాన బాధ్యత. ఎందుకంటే ఇది చట్టపరమైన సమ్మతితోపాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పన్ను వాపస్ ఎలా పొందవచ్చేనే విషయాలను ఇక్కడ చుద్దాం.
నేడు ఆదివారం(జూన్ 30) ఈ నెలలో చివరి రోజు. అయితే ఈ సందర్భంగా నేటితో ముగియనున్న ప్రత్యేక ఫైనాన్షియల్ డిపాజిట్లు, చెల్లింపుల(financial deadlines) వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వచ్చే నెల అంటే జూలై మొదటి వారం లేదా రెండో వారంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(nirmala sitharaman) 2024-2025కు పూర్తి బడ్జెట్ 2024ను(Budget 2024) సమర్పించనున్నారు. ఈ క్రమంలోనే ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితి పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(income tax returns)ను దాఖలు చేయడానికి గడువు (జులై 31 వరకు) మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా ఆన్ లైన్ విధానంలో ఐటీఆర్ ఫాం 16 ఎలా సమర్పించాలి, ఫాం 16 అంటే ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్లోనూ వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా? పాత పన్ను విధానంలో ఉన్నవారిని పక్కనపెట్టి నూతన పన్ను విధానం(న్యూ ట్యాక్స్ రెజీమ్)లో ఉన్న వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుందా?
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును(Income Tax) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024. ఇంకా 46 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారం-16ను స్వీకరించారు. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానం గురించి అయోమయంలో ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. 2019లో రూ.390 కోట్లు పట్టుబడగా, దానికంటే182 శాతం అధికంగా ఈసారి నగదు పట్టుబడింది. మే 30వ తేదీ వరకూ పట్టుబడిన సొమ్ము దాదాపు రూ.1100 కోట్లు విలువ చేస్తుందని ఆదాయం పన్ను వర్గాలు తెలిపాయి.
ఈనెల చివరి రోజైన మే 31 వచ్చేసింది. అయితే నేడు మాత్రమే డెడ్లైన్(deadline) ఉన్న కీలక పనులను ఈరోజే పూర్తి చేయండి. లేదంటే మీరు వాటికి మరింత ఫైన్ కట్టాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ(Income tax) హెచ్చరించింది. అవేంటో ఇప్పుడు చుద్దాం.