• Home » Income Tax Department

Income Tax Department

National : ఆదాయ పన్ను మినహాయింపు 5లక్షలకు పెంపు!

National : ఆదాయ పన్ను మినహాయింపు 5లక్షలకు పెంపు!

కేంద్ర ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌లోనూ వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా? పాత పన్ను విధానంలో ఉన్నవారిని పక్కనపెట్టి నూతన పన్ను విధానం(న్యూ ట్యాక్స్‌ రెజీమ్‌)లో ఉన్న వారికే ప్రభుత్వం రాయితీలు ఇవ్వనుందా?

ITR Filing: కొత్త పన్ను రేటు వచ్చేసింది.. మినహాయింపులు, లాస్ట్ డేట్ తెలుసా

ITR Filing: కొత్త పన్ను రేటు వచ్చేసింది.. మినహాయింపులు, లాస్ట్ డేట్ తెలుసా

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్నును(Income Tax) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2024. ఇంకా 46 రోజులు మాత్రమే ఉంది. మరోవైపు ఇప్పటికే అనేక మంది పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఫారం-16ను స్వీకరించారు. అయితే చాలా మంది పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానం గురించి అయోమయంలో ఉన్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Lok Sabha Elections: ఐటీ దాడులు...రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత

Lok Sabha Elections: ఐటీ దాడులు...రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు పట్టివేత

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఆదాయం పన్ను శాఖ జరిపిన దాడుల్లో రికార్డు స్థాయిలో రూ.1,100 కోట్లు విలువచేసే నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. 2019లో రూ.390 కోట్లు పట్టుబడగా, దానికంటే182 శాతం అధికంగా ఈసారి నగదు పట్టుబడింది. మే 30వ తేదీ వరకూ పట్టుబడిన సొమ్ము దాదాపు రూ.1100 కోట్లు విలువ చేస్తుందని ఆదాయం పన్ను వర్గాలు తెలిపాయి.

Alert: వీటికి నేడే లాస్ట్ డేట్.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే

Alert: వీటికి నేడే లాస్ట్ డేట్.. లేదంటే ఫైన్ కట్టాల్సిందే

ఈనెల చివరి రోజైన మే 31 వచ్చేసింది. అయితే నేడు మాత్రమే డెడ్‌లైన్(deadline) ఉన్న కీలక పనులను ఈరోజే పూర్తి చేయండి. లేదంటే మీరు వాటికి మరింత ఫైన్ కట్టాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ(Income tax) హెచ్చరించింది. అవేంటో ఇప్పుడు చుద్దాం.

Aadhaar-PAN Linking: రెండు రోజులే ఛాన్స్.. ఆ పని చేయలేదో ఇబ్బందులు తప్పవు..!

Aadhaar-PAN Linking: రెండు రోజులే ఛాన్స్.. ఆ పని చేయలేదో ఇబ్బందులు తప్పవు..!

Aadhaar-PAN Linking Last Date: పన్ను చెల్లింపుదారులు, పాన్(PAN Card) కలిగిన వ్యక్తులు మే 31వ తేదీ లోపు తమ పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్(Aadhaar-PAN Linking) చేయాలని ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department) అలర్ట్ చేసింది. ఆధార్-పాన్ లింక్ ఎలా చేయాలి? దీనిని లింక్ చేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో పేర్కొంటూ ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియాలో..

PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ చేయలేదా.. ఇవన్నీ కట్!

PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ చేయలేదా.. ఇవన్నీ కట్!

పన్ను చెల్లింపుదారులు మే 31(శుక్రవారం) లోపు పాన్‌ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మంగళవారం సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది.

IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి

IT Raids: పరుపు పైకిలేపి చూస్తే నోట్ల కట్టల గుట్టలు.. 10 యంత్రాలతో లెక్కించాల్సిన పరిస్థితి

ఇటీవల ఆగ్రాలోని ముగ్గురు బూట్ల వ్యాపారుల నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారికి సంబంధించిన నివాస ప్రాంగణంలో సుమారు రూ.60 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు తెలిపారు.

PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..

PAN Card: బిగ్ అలర్ట్.. పాన్ కార్డ్ హోల్డర్స్ మే 31వ తేదీలోపు ఆ పని చేయకపోతే..

పాన్ కార్డ్ హోల్డర్లకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకి వచ్చింది. యూజర్లు నిర్ణీత సమయంలోపు తన పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేయకపోతే.. చర్యలు తీసుకుంటామని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు మే 31వ తేదీ లోగా తమ పాన్‌ను ఆధార్‌తో అనుసంధానిస్తే..

Alert: జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు..వెంటనే దాఖలు చేయండి

Alert: జీఎస్‌టీ రిటర్న్ ఫైలింగ్ గడువు పొడిగింపు..వెంటనే దాఖలు చేయండి

పాన్ మసాలా, గుట్కా లాంటి పొగాకు ఉత్పత్తుల తయారీదారుల కోసం రిజిస్ట్రేషన్, నెలవారీ రిటర్న్‌ల దాఖలు కోసం ప్రత్యేక ప్రక్రియను అమలు చేయడానికి ప్రభుత్వం మే 15 వరకు గడువును పొడిగించింది. మరోవైపు పన్ను చెల్లింపుదారులు జీఎస్‌టీ రిటర్న్‌ను ఫైల్ చేయడం తప్పనిసరి. ఈ గడువు తేదీని ఏప్రిల్ 12 వరకు పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారు ఉంటే దాఖలు చేయాలని కోరారు.

Congress: రూ.3,500 కోట్ల పన్ను బకాయిలపై కాంగ్రెస్‌కు భారీ ఊరట

Congress: రూ.3,500 కోట్ల పన్ను బకాయిలపై కాంగ్రెస్‌కు భారీ ఊరట

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. రూ.3,500 కోట్ల పన్ను బకాయిల విషయంలో జూలై 24వ తేదీ వరకూ తాము ఎలాంటి చర్చలు తీసుకోమని ఆదాయం పన్ను శాఖ సుప్రీంకోర్టుకు సోమవారంనాడు తెలియజేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి