Home » Income Tax Department
దేశంలో మారుతున్న కాలానుగుణంగా రూల్స్ కూడా మారుతుంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకుని పాటిస్తే ఎలాంటి ఇబ్బంది (PAN Card Inactive) ఉండదు. కానీ పాటించకపోతే మాత్రం ఫైన్ తప్పదు.
భారతదేశ ఆర్థిక నిర్వహణలో ప్రతి నెల కూడా చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ప్రతి నెలలో కూడా ఏదో ఒక చెల్లింపులు, మార్పులు జరుగుతుంటాయి. అయితే జూన్ 2025లో (Tax Payment Deadline June 2025) వచ్చే పన్ను చెల్లింపులు ఏంటి, జరగనున్న మార్పులు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Nashik Man Suicide Fiancée Harassment: పెళ్లి తర్వాత వరకట్న వేధింపుల పేరుతో భర్తను, వారి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పే భార్యల కేసులు ఈ మధ్య పెరిగిపోవడం వినే ఉంటారు. కానీ, ఓ యువతి పెళ్లి కాకముందే తన బండారం బయటపడటంతో కాబోయే భర్త, అతడి కుటుంబంపై వరకట్నం కేసు పెడతానని నిరంతరం వేధించడంతో.. మానసిక క్షోభకు గురై ఓ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.
ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Tax Notice To Labourer: మధ్య ప్రదేశ్, బెతుల్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్కు 314 కోట్ల 79 లక్షల, 87 వేల రూపాయలు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. దీంతో అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఓ పొరపాటు కారణంగా అలా జరిగినట్లు తేలింది.
మార్చి 31, 2025 గడువు కూడా దగ్గర పడుతోంది. మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో పలు స్కీంలలో పెట్టుబడులు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయ్. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఇంటి ఖర్చుల నిమిత్తం లేదా మీ భార్య వ్యక్తిగత అవసరాల కోసం ప్రతి నెల మీ అకౌంట్ నుంచి మీ భార్య ఖాతాకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఆమె ఆ డబ్బులను ఎందుకోసం వాడుతుందో గమనిస్తున్నారా? జాగ్రత్తపడకపోతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి పన్ను నోటిసు వచ్చే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అటు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎ్సయూ), ఇటు ప్రైవేట్ సంస్థలకు చెందిన 90 వేల మంది వేతనజీవులు తప్పుడు క్లెయిమ్లు దాఖలు చేసి 2024 డిసెంబరు 31 నాటికి రూ.1,070 కోట్లు మినహాయింపులు
పన్ను ఎగవేతదారులే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ నిరంతర డ్రైవ్ చేపట్టింది. భారీ నగదు లావాదేవీలు జరిపిన 35,170 మంది పాన్కార్డుదారులను సాంకేతికత ఆధారంగా గుర్తించి, వారికి తాజాగా సోమవారం లేఖలు పంపింది.
పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని ఆదాయపన్ను శాఖ నిర్ణయించింది.