• Home » IIT

IIT

Kandi: దేశాభివృద్ధిలో ఐఐటీ లు కీలకం

Kandi: దేశాభివృద్ధిలో ఐఐటీ లు కీలకం

అత్యున్నత సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలను తయారు చేయడం ద్వారా దేశాభివృద్ధిలో ఐఐటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని నీతి ఆయోగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం అన్నారు.

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

Chennai : ఐఐటీ మద్రాస్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ పీహెచ్‌డీ

ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఐఐటీ మద్రాస్‌ నుండి పీహెచ్‌డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్‌ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

Cancer Screening: ఇంటి దగ్గరే క్యాన్సర్‌ పరీక్ష..

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ పరీక్ష ఇంటివద్దే చేసుకునే వీలు కల్పించే పరికరం ఉంటే? రక్త నమూనా తీసుకునేటప్పుడు కొంతమందికి రక్తనాళం దొరక్క చాలా ఇబ్బంది అవుతుంది.

Rahul Gandhi: ఐఐటీ విద్యార్థుల దుస్థితికి బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వమే కారణం..

Rahul Gandhi: ఐఐటీ విద్యార్థుల దుస్థితికి బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వమే కారణం..

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ విద్యా వ్యతిరేక మనస్తత్వంతో యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, యువత నిరుద్యోగంతో అల్లాడుతోందని విమర్శించారు.

Campus recruitment: నారాయణలో అధ్యాపకులుగా ఐఐటీయన్లు..

Campus recruitment: నారాయణలో అధ్యాపకులుగా ఐఐటీయన్లు..

తమ విద్యా సంస్థల్లో అధ్యాపకులుగా ఐఐటీయన్లను నియమించకున్నామని నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Sangareddy: ఐఐటీహెచ్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం..

Sangareddy: ఐఐటీహెచ్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ప్రారంభం..

విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించడానికి సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్‌లో ఏఆర్‌-వీఆర్‌ ల్యాబ్‌ ఏర్పాటైంది.

ఇంట్లోనే యోగా నేర్పే ‘యోగిఫై’ ఏఐ టెక్నాలజీతో యోగా మ్యాట్‌ రూపకల్పన

ఇంట్లోనే యోగా నేర్పే ‘యోగిఫై’ ఏఐ టెక్నాలజీతో యోగా మ్యాట్‌ రూపకల్పన

యోగాసనాలు వేసేటప్పుడు సూచనలు ఇవ్వడంతో పాటు భంగిమల్లో ఏర్పడే పొరపాట్లను సరిదిద్దేందుకు ఐఐటీ మండీ ఆధ్వర్యంలో ఏఐ ఆధారిత యోగా మ్యాట్‌ను రూపొందించారు.

Sangareddy: త్రీడీ ప్రింటింగ్‌తో పాదచారుల వంతెన..

Sangareddy: త్రీడీ ప్రింటింగ్‌తో పాదచారుల వంతెన..

త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తక్కువ కాంక్రీటును వినియోగించి, అత్యంత వేగంగా దేశంలోనే తొలిసారిగా పాదచారుల వంతెనను ఐఐటీ-హెచ్‌ శాస్త్రవేత్తలు నిర్మించారు. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ-హెచ్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ కేవీఎల్‌ సుబ్రమణ్యం తన బృందంతో దీన్ని క్యాంపస్‌ ప్రాంగణంలో నిర్మించారు.

Sri Chaitanya: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శ్రీచైతన్య హవా..

Sri Chaitanya: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శ్రీచైతన్య హవా..

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుతో పాటు ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్‌ ర్యాంకుల్లోనూ, టోటల్‌ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది.

Delhi: ఢిల్లీ జోన్‌ విద్యార్థి వేద్‌ లాహోటికి ఫస్ట్‌ ర్యాంక్‌..

Delhi: ఢిల్లీ జోన్‌ విద్యార్థి వేద్‌ లాహోటికి ఫస్ట్‌ ర్యాంక్‌..

జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్‌ లాహోటి 360 మార్కులకుగాను 355 మార్కులు సాధించి నెంబర్‌ వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్షల చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి