• Home » ICC

ICC

Nepal vs Scotland: నేపాల్ చేతిలో స్కాట్లాండ్ ఓటమి

Nepal vs Scotland: నేపాల్ చేతిలో స్కాట్లాండ్ ఓటమి

పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశపరిచిన స్కాట్లాండ్ నేపాల్ చేతిలో చిత్తైంది. 121 బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థికి గెలుపును కట్టబెట్టింది.

Jay Shah: తదుపరి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

Jay Shah: తదుపరి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఏకగ్రీవంగా ఎన్నిక

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తదుపరి చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా డిసెంబర్ 1, 2024న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Jay Shah: బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరు ఉన్నారంటే..?

Jay Shah: బీసీసీఐ కార్యదర్శి రేసులో ఎవరు ఉన్నారంటే..?

జై షా ఐసీసీ చైర్మన్ పదవి చేపడితే బీసీసీఐ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడనుంది. ఆ పదవి రోహన్ జైట్లీకి దక్కే అవకాశం ఉంది. రోహన్ జైట్లీ దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా..  తప్పుకోబోతున్న ప్రస్తుత అధ్యక్షుడు బార్ క్లే..!

ICC Chairman: ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా.. తప్పుకోబోతున్న ప్రస్తుత అధ్యక్షుడు బార్ క్లే..!

ఐసీసీ ప్రస్తుత అధ్యక్షుడు గ్రెగ్ బార్ క్లే పదవీ కాలం నవంబర్ 30వ తేదీతో ముగియబోతోంది. మళ్లీ పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేనట్టు బార్ క్లే ఇప్పటికే ఐసీసీ సభ్యులకు తెలియజేశాడు. దీంతో బీసీసీఐ కార్యదర్శి జై షా ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి.

ICC:  మారిన ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ వేదిక

ICC: మారిన ఉమెన్స్ టీ 20 వరల్డ్ కప్ వేదిక

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ టీ 20 ఉమెన్స్ వరల్డ్ కప్ వేదిక మారింది. బంగ్లాదేశ్‌లో టోర్నమెంట్ నిర్వహణకు వివిధ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో మంచి అవకాశాన్ని బంగ్లాదేశ్ కోల్పోయింది. వేదిక కోసం శ్రీలంక, జింబాబ్వే పోటీ పడ్డాయి. ఐసీసీ పాలకవర్గం మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వైపు మొగ్గు చూపించింది. యూఏఈలో నిర్వహిస్తామని ప్రకటన చేసింది.

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో ఆందోళనలు..ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ఆడేది ఎక్కడ?

Womens T20 World Cup 2024: బంగ్లాదేశ్‌లో ఆందోళనలు..ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ ఆడేది ఎక్కడ?

బంగ్లాదేశ్‌(bangladesh)లో ఆందోళనల నేపథ్యంలో మహిళల టీ20 ప్రపంచ కప్ 2024(Women's T20 World Cup 2024) ఎక్కడ జరుగుతుందనే చర్చ మొదలైంది. అందుకోసం పలు ప్రాంతాలను ఎంపిక చేసేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే భారత్ నిర్వహించాలని కోరగా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జై షా నిరాకరించారు.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025.. భారత్ మ్యాచ్‌లపై ఐసీసీ కీలక నిర్ణయం!

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025.. భారత్ మ్యాచ్‌లపై ఐసీసీ కీలక నిర్ణయం!

వచ్చే ఏడాదిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనున్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తం ఎనిమిది దేశాలు ఈ మెగా టోర్నీలో పాల్గొనబోతున్నాయి. అయితే.. భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్తుందా?

T 20 World Cup: ఐసీసీ చైర్మన్‌ పదవికి అడుగుదూరంలో..!!

T 20 World Cup: ఐసీసీ చైర్మన్‌ పదవికి అడుగుదూరంలో..!!

ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్‌‌లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్‌కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.

పాక్‌లో ఆడేది లేదు!

పాక్‌లో ఆడేది లేదు!

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం దాదాపు అసాధ్యమని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఈ టోర్నీ పాక్‌లో జరగాల్సి ఉంది. అయితే 8 జట్లు పాల్గొనే ట్రోఫీ ముసాయిదా షెడ్యూల్‌ను పాక్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే ఐసీసీకి సమర్పించింది. దీని ప్రకారం భారత జట్టు

Champions Trophy 2025: భారత జట్టు పాకిస్తాన్‌కి వెళ్తుందా.. బీసీసీఐ నుంచి షాకింగ్ లీక్

Champions Trophy 2025: భారత జట్టు పాకిస్తాన్‌కి వెళ్తుందా.. బీసీసీఐ నుంచి షాకింగ్ లీక్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో.. ఆ టోర్నీ ఆడేందుకు పాక్ గడ్డపై భారత్ అడుగుపెడుతుందా? అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ఇప్పటికే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి