• Home » IAS

IAS

Hyderabad: వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌.. పారిశుధ్యం అధ్వానంగా ఉంది..

Hyderabad: వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌.. పారిశుధ్యం అధ్వానంగా ఉంది..

‘వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా’ అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) ఆగ్రహం వ్యక్తం చేశారు.

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్‌ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు.

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

Hyderabad: చిత్రపురి కాలనీలో విల్లా కూల్చివేత

Hyderabad: చిత్రపురి కాలనీలో విల్లా కూల్చివేత

మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన విల్లాల కూల్చివేత ప్రారంభమైంది. ఒక విల్లాను పాక్షికంగా కూల్చారు.

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.

వరినాట్లు వేసిన ‘మన్యం’ కలెక్టర్‌

వరినాట్లు వేసిన ‘మన్యం’ కలెక్టర్‌

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం కలెక్టర్‌ శ్యారమ్‌పసాద్‌ పర్యటించారు. ఈ సందర్భంగా గొరడ గిరిజన గ్రామంలో రైతులతో కలిసి పొలంలో వరి నాట్లు వేశారు.

Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..

Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..

అపార్ట్‌మెంట్‌లో డోర్‌ టు డోర్‌ తిరగకుండా ఒకేచోట డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేస్తే చెత్త సేకరణ సులభతరమవుతుందని, అందుకోసం అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లను సంప్రదించి బిన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు.

Rangareddy District : ఏసీబీ వలలో అదనపు కలెక్టర్‌

Rangareddy District : ఏసీబీ వలలో అదనపు కలెక్టర్‌

నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్‌ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే..

Coaching centres: కోచింగ్ సెంటర్లకు గైడ్‌లైన్స్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

Coaching centres: కోచింగ్ సెంటర్లకు గైడ్‌లైన్స్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు

దేశ రాజధానిలోని కోచింగ్ సెంటర్లకు నిబంధనావళిని తిరిగి రూపొందించి, నేర బాధ్యులను గుర్తించేలా అధికారులకు ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇటీవల ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ సెల్లార్‌ను వరదనీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.

AP CM Chandrababu : రేపు కలెక్టర్ల సమావేశం

AP CM Chandrababu : రేపు కలెక్టర్ల సమావేశం

జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి