• Home » IAS

IAS

ప్రజలను అప్రమత్తం చేయాలి

ప్రజలను అప్రమత్తం చేయాలి

ఏలేశ్వరం, సెప్టెంబరు 4: ఏలేరు ఆధారిక ప్రాం తంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్‌ సగిలి షాన్‌మోహన్‌ అధికారులను ఆదే శించారు. ఏలేశ్వరంలోని ఏలేరు రిజర్వాయర్‌ను బు ధవారం కలెక్టర్‌ సందర్శించారు. ఎగువ ప్రాంతం నుంచి పెద్దమొత్తంలో నీరు చేరుకోవడంతో అధికారుల

Danakishore: గుంతలను సత్వరమే పూడ్చండి..

Danakishore: గుంతలను సత్వరమే పూడ్చండి..

నగరంలోని రోడ్లపై రాళ్లుండొద్దని, గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులను మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌(Danakishore) ఆదేశించారు. కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌(సీఆర్‌ఎంపీ) పథకంలో భాగంగా చేపట్టి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు, ఏజెన్సీలను ఆదేశించారు.

పరిశ్రమల్లో తప్పనిసరిగా సెన్సార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

పరిశ్రమల్లో తప్పనిసరిగా సెన్సార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబర్‌2: ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం, సెన్సార్‌ వ్యవస్థను అమర్చాలని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌, జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ షాన్‌మో

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్‌

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్‌

కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(సీసీపీఏ) 2022 సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షల జరిమానా విధించింది.

Collector: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..

Collector: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..

ఉస్మానియా నూతన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని దాదాపు 32 ఎకరాల్లో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) తెలిపారు. నగరం నడిబొడ్డున నిర్మించనున్న భవనాన్ని కార్పొరేట్‌కు దీటుగా చేపట్టి తెలంగాణకు రోల్‌ మోడల్‌గా ఉంచుతామన్నారు. గోషామహల్‌ పోలీస్ స్టేడియంను కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు.

Hyderabad: వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌.. పారిశుధ్యం అధ్వానంగా ఉంది..

Hyderabad: వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌.. పారిశుధ్యం అధ్వానంగా ఉంది..

‘వాట్‌ ఈజ్‌ హ్యాపెనింగ్‌. పారిశుధ్యం అధ్వానంగా ఉంది. ఇంత అశ్రద్ధ ఉంటే ఎలా’ అంటూ జీహెచ్‌ఎంసీ అధికారులపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.దానకిషోర్‌(M. Danakishore) ఆగ్రహం వ్యక్తం చేశారు.

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్‌ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు.

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

Asifabad : శిశు విహార్‌ కేంద్రంలో కలెక్టర్‌ కుమార్తె

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిశు విహార్‌ కేంద్రంలో జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే... మంగళవారం తన కూతురు స్వర ధోత్రే(3)ను చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

Hyderabad: చిత్రపురి కాలనీలో విల్లా కూల్చివేత

Hyderabad: చిత్రపురి కాలనీలో విల్లా కూల్చివేత

మణికొండ మున్సిపాలిటీ(Manikonda Municipality) పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేకుండా నిర్మించిన విల్లాల కూల్చివేత ప్రారంభమైంది. ఒక విల్లాను పాక్షికంగా కూల్చారు.

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

Amaravati : ప్రవీణ్‌ ప్రకాశ్‌ రివర్స్‌గేర్‌

వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గత వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో పనిచేసిన ఆయన ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి