Home » IAS
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీలు అవగా.. పలువురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురికి స్థాన చలనం కలిగిస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవి..
Telangana Govt Transfers IAS And IPS Officials : అవును.. ఊహించిన విధంగానే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్, ఐపీఎస్లను భారీగా బదిలీ చేసింది. బుధవారం నాడు 26 మంది టాప్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే..
ఐఏఎస్ ( IAS ), ఐపీఎస్ ( IPS )ల కేడర్ కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) విచారణ చేపట్టింది. 13 మంది అధికారుల కేటాయింపుపై హైకోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఇప్పటికే చాలామంది ఆఫీసర్లు తెలంగాణలో పదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఏడుగురు సీనియర్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో ఆరుగురు ఐఏఎస్ (IAS) అధికారులు , ఒకరు ఐపీఎస్( IPS ) అధికారి ఉన్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల(Retired IPS officers) నివాసాల్లో కుటుంబ సేవలు చేసే ఆర్డర్లీ వ్యవస్థ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ ఐపీఎ్సల నివాసాల్లో పోలీసు కానిస్టేబుల్ హోదా కలిగిన వారు సేవలు అందిస్తుండేవారు.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు(IAS officers) బదిలీ అయ్యారు. రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి వెంకటేష్ బీసీ సంక్షేమ శాఖ కమిషనర్గా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డి రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారగానే గతంలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులను మార్చడం సర్వసాధారణంగా వస్తోంది. దీంతో రేవంత్ ప్రభుత్వం పలు శాఖల్లో మార్పులు చేపట్టింది. తాజాగా 11మంది ఐఏఎస్ అధికారులను వివిధ శాఖలకు బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో పలువురు IAS అధికారులకు పదోన్నతులు లభించాయి. అలాగే చాలా మంది అధికారులను బదిలీ చేశారు. ఐఏఐస్ అధికారి అమ్రపాలిని HMDA కమిషనర్గా నియమించారు. అలాగే ఆమెకు మూసీ అభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా..