• Home » IAS

IAS

Pune: ట్రెయినీ కలెక్టర్‌ పూజ తల్లిపై కేసు నమోదు

Pune: ట్రెయినీ కలెక్టర్‌ పూజ తల్లిపై కేసు నమోదు

వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్‌ పూజా ఖేద్కర్‌ తల్లి మనోరమ ఖేద్కర్‌పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్‌ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.

Delhi: తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌?

Delhi: తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌?

ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటాను ఆమె దుర్వినియోగం.....

Delhi :ట్రైనీ ఐఏఎస్‌పై విచారణకు ఏకసభ్య కమిటీ

Delhi :ట్రైనీ ఐఏఎస్‌పై విచారణకు ఏకసభ్య కమిటీ

శిక్షణ దశలోనే వివాదాస్పదంగా మారిన ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది.

Stepson: పిన్నికి వేధింపులు.. ఏం చేశారంటే..?

Stepson: పిన్నికి వేధింపులు.. ఏం చేశారంటే..?

జమ్ముకశ్మీర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భర్త మొదటి భార్య కుమారుడు, అతని స్నేహితుడు కలిసి తనను వేధించారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను అనుభవించిన చిత్రవధను కళ్లకు కట్టినట్టు వివరించింది.

IAS officers: భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

IAS officers: భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

ఐపీఎస్‌ అధికారుల బదిలీలు ప్రక్రియ ముగియగానే భారీ స్థాయిలో ఐఏఎస్‌ అధికారులను(IAS officers) ప్రభుత్వం బదిలీ చేసింది. పర్యాటకశాఖ, జలమండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న రామ్‌ప్రసాత్‌ మనోహర్‌ను నగరాభివృద్ధి శాఖ అడిషినల్‌ సెక్రటరీగా బదిలీ చేసింది.

CM Chandrababu: ఢిల్లీలో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు చంద్రబాబు విందు..

CM Chandrababu: ఢిల్లీలో తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు చంద్రబాబు విందు..

ఢిల్లీ పర్యటన(Delhi Tour)లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే అంత బిజీలోనూ అక్కడ ఉన్న తెలుగు ఐఏఎస్, ఐపీఎస్‌లకు విందు కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారితో ముచ్చటించి పలు అంశాలపై చర్చించారు.

IAS officers: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ..

IAS officers: పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ..

ప్రజాపనులు, జలవనరులు, ఆరోగ్య తదితర కీలక శాఖల ఐఏఎస్‌ అధికారులను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్‏మీనా జారీచేసిన ప్రకటనలో... రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న కె.మణివాసన్‌ జలవనరుల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

AP Govt: ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా..

AP Govt: ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా..

ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా(Kartikeya Mishra)ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(CS Neerabh Kumar Prasad) ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

Naveen Mittal: 15 రోజుల్లో పరిష్కరించండి..

Naveen Mittal: 15 రోజుల్లో పరిష్కరించండి..

ధరణి పెండింగ్‌ దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ధరణిపై ఆయన శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా పెండింగులో ఉన్న దరఖాస్తులను సమీక్షించారు.

Amaravati : నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ

Amaravati : నలుగురు ఐఏఎస్‌ల పదవీ విరమణ

నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు శుక్రవారం పదవీ విరమణ చేశారు. మాజీ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డితో పాటు పూనం మాలకొండయ్య, కె.వెంకటరమణారెడ్డి, హెచ్‌.అరుణ్‌కుమార్‌ రిటైరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి