• Home » IAS

IAS

Delhi : యూపీఎస్సీ చైర్మన్‌ రాజీనామా

Delhi : యూపీఎస్సీ చైర్మన్‌ రాజీనామా

యూపీఎస్సీ చైర్మన్‌ మనోజ్‌ సోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మరో ఐదేళ్లు పదవీ కాలం ఉండగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

TG News: తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

TG News: తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ..

తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ వికాస్ రాజ్‌ను ట్రాన్స్‌పోర్టు, హౌసింగ్, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!

IAS: నో డౌట్.. నేను పని చేస్తా.. చేయిస్తా..!

‘నేను పని చేస్తేనే.. నా పరిధిలో ఉన్న అధికార యంత్రాంగం అంతా పని చేస్తుంది అని నమ్ముతా. నేను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటేనే వాటి పరిష్కారానికి ఏం చేయాలో తెలుస్తుంది.

Puja Khedkar: న్యాయ విచారణను ఎదుర్కొంటా.. యూపీఎస్‌ఎసీ చర్యలపై పూజా కేడ్కర్

Puja Khedkar: న్యాయ విచారణను ఎదుర్కొంటా.. యూపీఎస్‌ఎసీ చర్యలపై పూజా కేడ్కర్

వరుస వివాదాలపై ఉక్కిరిబిక్కిరి అవుతున్న వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేడ్కర్ తాజాగా యూపీఎస్‌సీ కఠిన చర్యలకు ఉపక్రమించడంపై స్పందించారు. న్యాయవిచారణను ఎదుర్కొంటానని చెప్పారు.

UPSC Vs Puja Khedkar: ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్‌సీ కేసు, నోటీసులు

UPSC Vs Puja Khedkar: ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్‌సీ కేసు, నోటీసులు

వివాదాస్పద ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు దిగింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత కోసం మోసపూరితంగా సర్టిఫికెట్లు పొందిన అభియోగాలపై ఆమెపై శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది.

Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

Telangana: చిక్కుల్లో మరో ఐఏఎస్ అధికారి ఫ్రపుల్ దేశాయ్..!

మహారాష్ట్రలో ట్రైనీ కలెక్టర్ పూజా ఖేద్కర్ నకిలీ అంగ వైకల్యానికి సంబంధించిన పత్రాలతో ఐఏఎస్ హోదా పొందారంటూ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. అవే ఆరోపణలు ప్రస్తుతం తెలంగాణలోని ఓ ఐఏఎస్ అధికారిని చిక్కుల్లోకి నెట్టాయి.

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలు ప్రయారిటీ

CM Revanth Reddy: ఆరు గ్యారంటీల అమలు ప్రయారిటీ

జిల్లాలో ఉన్న వ‌న‌రుల ఆధారంగా ఒక్కో ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి కలెక్టర్ రూప‌కల్పన చేసి అమ‌లు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల అమలును కలెక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని నిర్దేశించారు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ రహదారులకు భూ సేకరణలో జాప్యం జరుగుతుండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.

Puja Khedkar: పూజా ఖేడ్కర్‌కు మరో ఎదురుదెబ్బ... ట్రైనింగ్ నిలుపుదల

Puja Khedkar: పూజా ఖేడ్కర్‌కు మరో ఎదురుదెబ్బ... ట్రైనింగ్ నిలుపుదల

అధికార దుర్వినియోగం, యూపీఎస్‌సీకి తప్పుడు అవిడవిట్ సమర్పించడం సహా పలు ఆరోపణలతో చిక్కుల్లో పడిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. పూజా ఖేడ్కర్ ట్రైనింగ్‌ను నిలుపుదల చేసినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు తెలిపింది.

Puja Khedkar: విచారణకు ముందే దోషిగా తేల్చడం తప్పు.. తొలిసారి స్పందించిన పూజా ఖేద్కర్

Puja Khedkar: విచారణకు ముందే దోషిగా తేల్చడం తప్పు.. తొలిసారి స్పందించిన పూజా ఖేద్కర్

అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ సోమవారంనాడు తొలిసారి స్పందించారు. మీడియా విచారణను తప్పుపట్టారు. మీడియా తనంత తానుగా విచారణ జరిపి తనను దోషిగా నిర్ధారించడం తప్పని అన్నారు.

Delhi : కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

Delhi : కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలు

జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ)కు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. వివిధ కేసులలో విచారణకు అనుమతి ఇవ్వడం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ వంటి అఖిల భారత సర్వీసు అధికారులు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి