• Home » IAS

IAS

Delhi Incident: వారి మృతికి మాదే బాధ్యత: ఎంసీడీ అదనపు కమిషనర్ తారిక్

Delhi Incident: వారి మృతికి మాదే బాధ్యత: ఎంసీడీ అదనపు కమిషనర్ తారిక్

ఈనెల 27న రాజేందర్ నగర్ రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో వరదనీటిలో చిక్కుకుని ముగ్గురు అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) అదనపు కమిషనర్ తారిక్ థామస్ స్పందించారు. అభ్యర్థుల మృతికి తమ వైఫల్యమే కారణమని ఆయన చెప్పారు. మా కర్తవ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.

UPSC aspirants deaths: ఇప్పటికీ 12 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదు...ఎంపీ సంచలన వ్యాఖ్య

UPSC aspirants deaths: ఇప్పటికీ 12 మంది విద్యార్థుల ఆచూకీ తెలియడం లేదు...ఎంపీ సంచలన వ్యాఖ్య

ఓల్డ్ రాజేంద్ర నగర్‌లోని ఐఏఎస్ కోటింగ్ సెంటర్‌లోని సెల్లార్‌ను వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థుల మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో లోక్‌సభ ఎంపీ పప్పు యాదవ్ మంగళవారంనాడు కీలక వ్యాఖ్య చేశారు. కోచింగ్ సెంటర్‌లోని 10 నుంచి 12 మంది విద్యార్థుల జాడ ఇప్పటికీ తెలియకుండా ఉందని అన్నారు.

Raus IAS Study Circle: నరకప్రాయ జీవితం..

Raus IAS Study Circle: నరకప్రాయ జీవితం..

రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ సెల్లార్‌లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు అభ్యర్థుల ప్రాణాలను బలి తీసుకున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల లేమిపై అవినాశ్‌ దూబే అనే విద్యార్థి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. ‘

Puja Khedkar: పూజా కేడ్కర్‌పై డీఓపీటీకి నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ

Puja Khedkar: పూజా కేడ్కర్‌పై డీఓపీటీకి నివేదిక సమర్పించిన ఏకసభ్య కమిటీ

వివాదాస్పద ఐఏఎస్ అధికారిణి పూజ కేడ్కర్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేంద్రం నియమించిన ఏక సభ్య కమిటీ దర్యాప్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించిన నివేదకను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కి సమర్పించింది.

UPSC aspirants death: విపత్తు కాదు, హత్యే.. పార్లమెంటులో ప్రస్తావిస్తానన్న స్వాతి మలివాల్

UPSC aspirants death: విపత్తు కాదు, హత్యే.. పార్లమెంటులో ప్రస్తావిస్తానన్న స్వాతి మలివాల్

వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే తాను భావిస్తున్నాని అన్నారు.

UPSC aspirants death: కోచింగ్ సెంటర్ యాజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

UPSC aspirants death: కోచింగ్ సెంటర్ యాజమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్‌ను ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు.

Hyderabad: స్మితాసబర్వాల్‌ క్షమాపణ చెప్పాలి...

Hyderabad: స్మితాసబర్వాల్‌ క్షమాపణ చెప్పాలి...

సివిల్‌ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్‌ అధికారి స్మితాసబర్వాల్‌(IAS officer Smithasabarwal) ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు.

Puja Khedkar controversy: పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల 'వైవాహిక స్థితి' ఏంటి?.. వివరాలు కోరిన కేంద్రం

Puja Khedkar controversy: పూజా ఖేడ్కర్ తల్లిదండ్రుల 'వైవాహిక స్థితి' ఏంటి?.. వివరాలు కోరిన కేంద్రం

ఐపీఎస్ ట్రైనీ పూజా ఖేడ్కర్ చుట్టూ ముసురుకున్న వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆమె తల్లిదండ్రుల "వైవాహిక స్థితి''పై సమాచారాన్ని కేంద్రం కోరింది. ఈ మేరకు పుణె పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

Hyderabad: దివ్యాంగులకు స్మతా సబర్వాల్‌ క్షమాపణ చెప్పాల్సిందే..

Hyderabad: దివ్యాంగులకు స్మతా సబర్వాల్‌ క్షమాపణ చెప్పాల్సిందే..

రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(IAS officer Smita Sabharwal) మాటలు దేశంలోని దివ్యాంగుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ కళాకారిణి డాక్టర్‌ పద్మావతి(Dr. Padmavathi) డిమాండ్‌ చేశారు.

Hyderabad: స్మిత సబర్వాల్‌ పోస్ట్‌ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన

Hyderabad: స్మిత సబర్వాల్‌ పోస్ట్‌ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌(Senior IAS officer Smita Sabharwal) సోషల్‌ మీడియా పోస్ట్‌ సోమవారం నగరంలో అలజడి సృష్టించింది. సివిల్స్‌ పోస్టుల ఎంపికలో దివ్యాంగుల కోటా అవసరమా? అని ఆమె తన వ్యక్తిగత ‘ఎక్స్‌’ ఖాతాలో చేసిన పోస్ట్‌పై పలు సంఘాలు భగ్గుమన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి