• Home » IAS Officers

IAS Officers

IAS Officer's : మేం ఇక్కడే ఉంటాం!

IAS Officer's : మేం ఇక్కడే ఉంటాం!

తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించాలని, ఇక్కడే విధులు నిర్వహిస్తామని ముగ్గురు ఐఏఎస్‌ అధికారులు సీఎం చంద్రబాబుకు విన్నవించారు.

IAS Officers: ఐఏఎస్‌ల కింకర్తవ్యం?

IAS Officers: ఐఏఎస్‌ల కింకర్తవ్యం?

కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాల ప్రకారం.. తెలంగాణను వీడి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన ఐదుగురు ఐఏఎ్‌సలు ఎ.వాణిప్రసాద్‌,

ప్రధాని అడ్డుకోకుంటే!

ప్రధాని అడ్డుకోకుంటే!

తమకు నచ్చని అధికారుల విషయంలో గత జగన్‌ సర్కార్‌ చేసిన అరాచకాలు అంతాఇంతా కాదు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఉన్న 1983 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సూదన్‌ విషయంలో గతంలో ఇది జరిగింది.

IAS: 14 మంది ఐఏఎస్‌ల బదిలీ..

IAS: 14 మంది ఐఏఎస్‌ల బదిలీ..

రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్‌ అధికారులను(IAS officers) బదిలీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. - ఉన్నత విద్యాశాఖ, రహదారుల శాఖ కార్యదర్శి తదితర ముఖ్య బాధ్యతలు వ్యవహరించిన ప్రదీప్‌ యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి కార్యదర్శిగా నియామకం.

అయ్యా..యస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌..ముగిసిన సర్వీస్‌

అయ్యా..యస్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌..ముగిసిన సర్వీస్‌

జగన్‌ హయాంలో వివాదాస్పద అధికారిగా ముద్రపడిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ కెరీర్‌ అర్ధాంతరంగా ముగిసింది. ప్రభుత్వం మారగానే నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వాళ్లు రాజీనామాలు చేయడం సహజం.

Chandana Khan: మాజీ ఐఏఎస్‌ చందనా ఖన్‌ కన్నుమూత

Chandana Khan: మాజీ ఐఏఎస్‌ చందనా ఖన్‌ కన్నుమూత

మాజీ ఐఏఎస్‌ అధికారిణి చందనా ఖన్‌ కన్నుమూశారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆమె తన సర్వీసంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడిపారు.

అఖిల భారత సర్వీసుల నుంచి ఖేద్కర్‌ అవుట్‌

అఖిల భారత సర్వీసుల నుంచి ఖేద్కర్‌ అవుట్‌

వివాదాస్పద ఐఏఎస్‌ ప్రొబేషన్‌ అధికారి పూజా ఖేద్కర్‌ను ‘ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (ఐఏఎస్‌)’ నుంచి తొలగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్‌

శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షలు ఫైన్‌

కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(సీసీపీఏ) 2022 సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు సంబంధించి తప్పుదోవ పట్టించేలా ప్రకటన ఇచ్చినందుకు శంకర్‌ ఐఏఎస్‌ అకాడమీకి రూ.5 లక్షల జరిమానా విధించింది.

Collector: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..

Collector: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం 32 ఎకరాల్లో..

ఉస్మానియా నూతన ఆస్పత్రి భవన నిర్మాణాన్ని దాదాపు 32 ఎకరాల్లో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) తెలిపారు. నగరం నడిబొడ్డున నిర్మించనున్న భవనాన్ని కార్పొరేట్‌కు దీటుగా చేపట్టి తెలంగాణకు రోల్‌ మోడల్‌గా ఉంచుతామన్నారు. గోషామహల్‌ పోలీస్ స్టేడియంను కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు.

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

12 సార్లు పరీక్ష రాశా.. అందులో ఏడింటిని వదిలేయండి..

తాను 12 సార్లు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రవేశ పరీక్షలు రాశానని, అందులో ఏడింటిని వదిలేసి మిగిలిన ఐదు పరీక్షలనే పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఐఏఎస్‌ ట్రైనీ పూజా ఖేడ్కర్‌ ఢిల్లీ హైకోర్టును కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి