• Home » IAS Officers

IAS Officers

AP IAS Officers Transfer: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. కీలక మార్పులు

AP IAS Officers Transfer: ఏపీలో మరోసారి పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. కీలక మార్పులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఇవాళ(ఆదివారం) ఉత్తర్వులు జారీ చేశారు.

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

IAS officer: ఐఏఎఎస్‌ అధికారికి కూటమి నేత దబాయింపు

జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ అధికారుల మీద దబాయింపు పాలన చూసిన కొందరు కూటమి నేతలు, మేం మాత్రం తక్కువా అన్నట్టుగా అదే మార్గాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు.

వివాదంలోని స్థలం మూడో పార్టీకి అప్పగింత

వివాదంలోని స్థలం మూడో పార్టీకి అప్పగింత

ఓ స్థలం విషయమై నవాబు వారసులు, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతుండగానే దాన్ని మూడో పార్టీకి కట్టబెడుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా అమోయ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం హైకోర్టు తిరస్కరించింది.

IAS Transfer: తెలంగాణలో భారీగా  ఐఏఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

IAS Transfer: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

తెలంగాణలో (Telangana) భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ (IAS transfer) జరిగింది. 13 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ(సోమవారం) ఉత్తర్వులు విడుదల చేసింది.

AndhraPradesh: ఆమ్రపాలికి కీలక పోస్టింగ్

AndhraPradesh: ఆమ్రపాలికి కీలక పోస్టింగ్

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ఆదివారం పోస్టింగ్ కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాటా ఆమ్రాపాలి, వాణి మోహన్, వాకాటి కరుణ, వాణి ప్రసాద్‌లకు కీలక శాఖలు కేటాయించింది.

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

Investigation: రిటైర్డ్‌ ఐఏఎస్‌.. సీనియర్‌ ఐఏఎస్‌

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం భూదాన్‌ భూముల బదలాయింపు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దూకుడు పెంచింది. కుంభకోణం జరిగినపుడు కలెక్టర్‌గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

7 సెకన్ల వ్యవధిలో 5 సార్లు నమస్కారాలు

ఓ రాజకీయ నాయకునికి యువ ఐఏఎస్‌ అధికారిణి ఏడు సెకన్ల వ్యవధిలో అయిదు సార్లు నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.

IAS Officers: ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐఏఎస్‌లు

IAS Officers: ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ఐఏఎస్‌లు

క్యాడర్‌ వివాదంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు దారులన్నీ మూసుకుపోయాయి. ఎవరికి కేటాయించిన రాష్ట్రాల్లో వారు రిపోర్ట్‌ చేయాల్సిందేనని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఆదేశించడం..

High Court: ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే!

High Court: ఎక్కడి వారు అక్కడికి వెళ్లాల్సిందే!

క్యాడర్‌ వివాదంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది.

IAS Offisers Issue: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో షాక్.. వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు

IAS Offisers Issue: ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో షాక్.. వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశాలు

క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, వాణీప్రసాద్‌, రొనాల్డ్‌ రోస్‌ (తెలంగాణ), సి.హరికిరణ్‌, లోతేటి శివశంకర్‌, జి.సృజన(ఏపీ) తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. క్యాట్ ఆదేశాలను సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి