Home » IAS Officers
విచక్షణా జ్ఞానం మరిచిపోయి పది రూపాయల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని దారుణంగా కొట్టాడు ఓ బస్ కండక్టర్. రాజస్థాన్లోని జైపూర్లో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
జిల్లాల కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లడంలేదని, ఆఫీసుల్లోనే కూర్చుని పని చేయాలనుకుంటున్నారని తప్పుబట్టారు.
నలభై శాతం పెరిగిన డైట్ చార్జీలతో రెండు రోజుల క్రితం అమలులోకి వచ్చిన నూతన డైట్ను యాదాద్రిభువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలు చేయడం లేదు.
యుద్ధం గట్టిగా చేయండి.. సైనికులను, టీమ్ లీడర్లను మాత్రం ఇవ్వం.. అంటే విజయం సంగతి దేవుడికి ఎరుక! అసలు బరిలో దిగడం సాధ్యమేనా? ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పరిస్థితి కూడా ఇదే.
రెండు రోజులు... 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు... భారీ సంఖ్యలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎ్సలు... అంతా కలిసి 26 గంటలకు పైగా చర్చలు! అంతిమంగా... ‘మనకు ఏం చెప్పారు? జిల్లాలకు వెళ్లి ఏం చేయాలి?’
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, ఉద్యోగాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు.
తెలంగాణకు మరో ఇద్దరు కొత్త ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. 2023 సివిల్ సర్వీస్ పరీక్ష(సీఎ్సఈ)లో
రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్పై విచారణ తప్పుదోవ పడుతోందా? ఆయనకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అధికారులు కొందరు సహకరిస్తున్నారా?
ఎన్ ప్రశాంత్ స్వస్థలం.. కేరళలో కన్నూర్ జిల్లాలోని తలస్సేరి . తిరువనంతపురంలోని లయోలా పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి పట్టా అందుకున్నారు. అనంతరం సివిల్స్కు ప్రిపేరయ్యారు. ఆ క్రమంలో 2007లో ఐఏఎస్కు ప్రశాంత్ ఎంపికయ్యారు.
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ను యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.