Home » Hindupur
సార్వత్రిక ఎన్నికల్లో చోళసముద్రం గ్రామంలో పోలింగ్ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు రోజులు జరిగిన ఘర్షణలో కొంతమంది గాయపడ్డారు.
పెన్నానది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తెలిపినా స్పందించలేదన్నారు.
పట్టణ పరిధిలోని నింకంపల్లిలో వెలసిన లక్ష్మీనారసింహస్వామి కల్యాణం కన్నుల పండువగా సాగింది. తెల్లవారుజాము నుంచే మూల విరాఠ్కు వివిధ అభిషేకాలు అర్చనలు నిర్వహించారు.
జిల్లాలో ఏ1 మున్సిపాలిటీగా పేరుపొందిన హిందూపురంలో శానిటేషన వ్యవస్థ అస్తవ్యస్తంగా వరిఇంది. డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయి మురుగు ముందుకు కదలడం లేదు. కదిలిస్తే కంపు కొట్టేంతగా మారాయి. పట్టణ నలుమూలలా డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలతో నిండిపోయాయి. దీంతో మురుగునీరు కదలక ఉండిపోయింది.
నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్విట్ వైరల్ అవుతుంది. నేను ఎటువైపు ఉన్నానంటూ ఎవరైనా అడిగితే.. ఖచ్చితంగా మా కుటుంబం వైపే ఉంటాను. ఏ విధమైన అంశాలు ఆశించకుండా మా మామయ్య గారికి విష్ చేస్తున్నానని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ( AP Elections 2024 ) వేళ ముఖ్య నేతలందరూ ప్రచారం ముమ్మరం చేశారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేపట్టారు.
అధికార వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్కు ఆయన లేఖ రాశారు.
అమరావతి: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మలివిడత శంఖారావం యాత్ర చేపడతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమలో టీడీపీ కేడర్ను సమాయత్తం చేయడానికి గురువారం, ఉమ్మడి అనంతపురం జిల్లా, హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని పార్టీ నేతలు తెలిపారు.
Andhrapradesh: టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర హిందూపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం హిందూపురం టౌన్ చేరుకున్న భువనేశ్వరికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ సీపీ నేతల ఆగడాలు శృతి మించుతున్నాయి. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధి చేస్తే తామే చేయాలని, ఇతరులు చేయొద్దని అంటున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఓ వైసీపీ నేత వేసిన సీసీ రోడ్డును తీసి వేయించాడు.