• Home » Hindupur

Hindupur

MP BK: వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ

MP BK: వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి భూమిపూజ

మండల కేంద్రంలోని ఇండియన గ్యార్మెంట్స్‌ వెనుకవైపున వాల్మీకి కల్యాణమండపం నిర్మాణానికి ఎంపీ పార్థసారథి గురువారం భూమిపూజ చేశారు. ముందుగా చెరువుకట్టవద్ద వాల్మీకి విగ్రహానికి ఆయన పూజలు చేశారు.

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయండి

మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయండి

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

MLA MS RAJU: మడకశిరను అన్నివిధాలా అభివృద్ధి చేస్తా

నియోజకవర్గాన్ని అన్నవిధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. అమరాపురం మండలంలోని తమ్మడేపల్లి పంచాయతీ నాగోనపల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

AP MINISTERS: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

AP MINISTERS: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు వారధులని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌, సవిత పేర్కొన్నారు. జిల్లాకేంద్రం లోని సాయిఆరామంలో సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

VINAYAKA NIMAJJANAM ; నేడు వినాయక నిమజ్జనం

VINAYAKA NIMAJJANAM ; నేడు వినాయక నిమజ్జనం

వినాయక చవితి పురస్కరించుకుని హిందూపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శుక్రవారం జరు గనుంది. ఈ సందర్భంగ్లా ఎస్పీ రత్న గురువారం సాయంత్రం వినాయక విగ్రహా లు తరలివెళ్లే రహదారులను పరిశీలించారు. శోభయాత్ర ఏర్పాట్లపై ఆరాతీశారు. అనంతరం గుడ్డం కోనేరువద్ద భద్రత ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌పై పరిశీలిం చారు. ముఖ్యంగా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

HELP VICTIMS : వరద బాధితులకు మహిళల సాయం

HELP VICTIMS : వరద బాధితులకు మహిళల సాయం

విజయవాడ వరద బాదితులకు అండగా హిందూపురం పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు తమవంతు సాయం అందజేశారు. వారు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1.5లక్షలు చెక్కును అందజేశారు. ఈ చెక్కును టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, కౌన్సిలర్‌ డీఈ రమేష్‌కు అందించారు.

VINAYAKA FESTIVAL : ఘనంగా గణపయ్యల నిమజ్జనం

VINAYAKA FESTIVAL : ఘనంగా గణపయ్యల నిమజ్జనం

వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని శనివారం ప్రతిష్ఠిం చిన విగ్రహాలకు మూడో రోజు సోమవారం విశేష పూజలు చేశారు. అన్న దానం చేపట్టారు. పలు చోట్ల లడ్టూల వేలం నిర్వహించారు. ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. స్థానిక చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేశారు.

AGITATION ; ఇళ్లకు పట్టాలివ్వండి

AGITATION ; ఇళ్లకు పట్టాలివ్వండి

మండలంలోని పాలసముద్రం జాతీయ రహదారి కూడలి వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసముంటున్న పేదలకు హక్కు పత్రాలివ్వాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమ వారం గోరంట్ల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య ఆధ్వర్యంలో కూడలి వద్ద నివాసమున్న పేదలు సోమవారం ఆందోళన చేపట్టారు.

HANDRINIVA : హంద్రీనీవా కాలువ గండికి మరమ్మతులు

HANDRINIVA : హంద్రీనీవా కాలువ గండికి మరమ్మతులు

జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి హం ద్రీనీవా కాలువ ద్వారా గొ ల్లపల్లి రిజర్వాయర్‌కు నీ రు విడుదల చేయడంతో హంద్రీనీవా కాలువ గం డికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకుడు వెంక టేశ్వర్‌రావు హెచఎనఎస్‌ అధికారులకు సూచించారు. మండలంలోని కోనాపురం సమీపంలో మడకశిర బ్రాంచ కెనాల్‌ ఎల్‌-5 వద్ద వైసీపీ పాలన లో హంద్రీనీవా కాలువకు పడిన గండి టీడీపీ నాయకులు, హెచఎనఎస్‌ అధికారులు గురువారం పరిశీలించారు. గండిపడిన ప్రదేశం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మరమ్మతు పనులు ప్రారంభించారు

VINAYAKA CHAVITI : మట్టి వినాయకుల పంపిణీ

VINAYAKA CHAVITI : మట్టి వినాయకుల పంపిణీ

పట్టణంలోని వాసవీ ఆలయంలో ఆర్యవైశ్య అఫిషియల్స్‌ అండ్‌ ప్రొఫిషనల్స్‌ అసోసియేషన (అవోపా) ఆధ్వర్యంలో 250 మట్టి వినాయక ప్రతిమలను గురువారం పంపిణీచేశారు. ఈ కార్యక్రమానికి అవోపా జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌బాబు, ప్రధాన కార్యదర్శి జయంతి సత్యరామ్‌, జిల్లా మాజీ అధ్యక్షుడు జయంతి శ్రీనివాసులు, ముఖ్య అతిథులు గా హాజరైయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి