• Home » Hindupur

Hindupur

MINISTER SAVITHA: మత సామరస్యానికి ప్రతీక పెనుకొండ

MINISTER SAVITHA: మత సామరస్యానికి ప్రతీక పెనుకొండ

మతసామరస్యానికి ప్రతీక పెనుకొండ అని హిందూ, ముస్లిం, జైన మతస్థులకు నిలయంగా వెలుగొందుతోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పశ్చాపార్వ్శనాథస్వామి జైన ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Sathya Sai District: ఈ తాగుబోతు మామూలోడు కాదు.. ఏకంగా బస్సు కింద దాక్కుని..

Sathya Sai District: ఈ తాగుబోతు మామూలోడు కాదు.. ఏకంగా బస్సు కింద దాక్కుని..

ఓ తాగుబోతు చేసిన పనికి ఆర్టీసీ బస్ డ్రైవర్ గుండెలు జల్లుమన్నాయి. అంతలా ఆ తాగుబోతు డ్రైవర్‌ను భయపెట్టేశాడు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు సమాచారం ఇవ్వకపోయి ఉంటే ఆ తాగుబోతు ప్రాణాలు రిస్క్‌లో పడేవి..

RATHOTSAWAM: వైభవం.. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం

RATHOTSAWAM: వైభవం.. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం

కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MINISTER SAVITHA: బీసీల అభివృద్ధే చంద్రబాబు శ్వాస

MINISTER SAVITHA: బీసీల అభివృద్ధే చంద్రబాబు శ్వాస

బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు.

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు స్టాపింగ్‌ రద్దు..

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు స్టాపింగ్‌ రద్దు..

బెంగళూరు ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌(Bangalore East Railway Station)లో 3వ, 4వ లైన్ల పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌ గుండా వెళ్లే పలు రైళ్లకు ఆ స్టేషన్‌లో స్టాపింగ్‌ను తొలగించినట్లు రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

RATHOTSAVAM: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

RATHOTSAVAM: వైభవంగా శివపార్వతుల రథోత్సవం

ల్ప, చిత్రకళా క్షేత్రమైన లేపాక్షిలో గురువారం శివపార్వతుల బ్రహ్మ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లేపాక్షి ఆలయంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.

CHAIRMAN: రజకుల అభివృద్ధికి కృషి

CHAIRMAN: రజకుల అభివృద్ధికి కృషి

రజకుల అభివృద్ధికి కృషిచేస్తామని మున్సిపల్‌ చైర్మన డీఈ రమేష్‌ అన్నారు. సోమవారం బైపా్‌సరోడ్డులో ఉన్న రజకుల కులదైవమైన మాచిదేవ జయంతి కా ర్యక్రమం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలువేసి చైర్మన పూజలు చేశారు.

MP BK: భగీరథుడి విగ్రహావిష్కరణ

MP BK: భగీరథుడి విగ్రహావిష్కరణ

మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

DOWRY DEATH: అత్తారింట్లో అనుమానాస్పద మృతి

DOWRY DEATH: అత్తారింట్లో అనుమానాస్పద మృతి

అత్తారింటిలో హిమజ(26) అనే మహిళ అనుమానాస్పదంగా మృతిచెందారు. స్నానాల గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుందని అత్తారింటివారు చెబుతుండగా, చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి