Home » Himanta Biswa Sarma
కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.
అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. నూతన పార్లమెంటు భవనం వీడియోను
నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, అందుకు ఆ పార్టీ స్పందిస్తున్న తీరుపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఆదివారంనాడు నిశిత విమర్శ చేశారు. తామేదో ప్రపంచ కప్ గెలిచామన్నంతగా కాంగ్రెస్ పార్టీ ఓవర్ రియాక్షన్ చేస్తోందని అన్నారు.
బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకునేందుకు బీజేపీ కేంద్ర అగ్రనాయకత్వం ఆ రాష్ట్రంలో అలుపెరగని ప్రచారం సాగిస్తోంది. కొడగు జిల్లా విరజ్పేటలో ఎన్నికల ప్రచారం ..
రిజర్వేషన్లు మతం ఆధారంగా ఉండకూడదని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోందని అసోం ముఖ్యమంత్రి ..
ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ గట్టి పావులు కదుపుతోంది. అభ్యర్థుల ఎంపికలో గట్టి కసరత్తు చేస్తున్న ..