Home » Himanta Biswa Sarma
''బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.
జార్ఖండ్ మాజీ సీఎం చంపాయ్ సోరెన్ ఆగస్టు 30న రాంచీలో అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తన అధికారిక X ఖాతాలో ఓ పోస్ట్ చేసి ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే అసోం సీఎం హిమంత బిస్వా శర్మ.. తాజాగా లవ్ జిహాద్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసోం జనాభాలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారని, 2041 నాటికి అసోంలో మెజారిటీ జనాభా ముస్లింలే కానున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కుండబద్ధలు కొట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్..
గౌహతి యూనివర్సిటీలో సంచలనం సృష్టించిన మార్క్షీట్ కుంభకోణం కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో కీలక సూత్రదారి కూడా ఉన్నారని తెలిపారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను బీజేడీ నేత వీకే పాండియన్ 'కంట్రోల్' చేస్తు్న్నారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు, ఆయన విడుదల చేసిన వీడియో సంచలనమవుతోంది. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కావాలనే ఆశ బలంగా ఉంది. ఆయన ఆశ తప్పకుండా నెరవేరుతుంది. కానీ మన దేశానికి కాదు.. పొరుగున గల పాకిస్థాన్ నుంచి పోటీ చేయాలి.. తప్పకుండా ప్రధాని అవుతారని హిమంత బిశ్వ శర్మ సెటైర్లు వేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విరుచుకుపడ్డారు. లాలూ పాకిస్థాన్కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.