Home » Himanta Biswa Sarma
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదేశించారు. అస్సాంలో రాహుల్ గాంధీ అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర(Barath Jodo Nyay Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అసోంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన నాగావ్లోని బటద్రవ సత్ర ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి అధికారులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ(Himanth Biswa Sarma) మండిపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ అసోంలో పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు.
లోక్ సభ ఎన్నికలకు(Parliament Elections 2024) ముందు ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నారని, కాంగ్రెస్ నేతలను పాపులుగా అభివర్ణిస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ(Himantha Biswa Sharma) వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ద్వారా జరిగిన ఒక పొరపాటు ఆయన్ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించే స్థాయిలో పెద్ద దుమారానికే తెరలేపింది. దీంతో.. హిమంత తన తప్పుని సరిదిద్దుకొని, క్షమాపణలు చెప్పాల్సి...
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మధ్య వాగ్యుద్ధం చెలరేగింది. అసోం ఒకప్పుడు మయన్మార్లో భాగంగా ఉండేదంటూ కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలను శర్మ తోసిపుచ్చారు. అసోం ఎప్పుడూ మయన్మార్లో భాగంగా లేదన్నారు.
మత రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూనే.. ప్రాంతాల పేర్ల విషయంలో బీజేపీ సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ముస్లిం పేర్లున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, వాటి పేర్లు మారుస్తూ సంచలనాలకు దారితీస్తుంది.
తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అభివృద్ధి జరుగుతుందని అస్సాం సీఎం హేమంత్ బిస్వాశర్మ ( Hemant Biswasharma ) వ్యాఖ్యానించారు.
ఓవైపు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో పరాజయం చవిచూసినందుకు టీమిండియాతో పాటు క్రీడాభిమానులు బాధపడుతుంటే.. మరోవైపు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఓటమిని తమ పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకుంటున్నారు.
బీజేపీ ( BJP ) అధికారంలోకొస్తే హైదరాబాద్ పేరును మారుస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ( CM Himanta Biswasharma ) పేర్కొన్నారు.