• Home » Himachal Pradesh

Himachal Pradesh

Heavy Rains: భారీ వర్షాలకు ఒక్కరోజే ఏడుగురు మృతి.. సీఎం సంతాపం.. మొత్తంగా 257 మంది ప్రాణాలు గల్లంతు

Heavy Rains: భారీ వర్షాలకు ఒక్కరోజే ఏడుగురు మృతి.. సీఎం సంతాపం.. మొత్తంగా 257 మంది ప్రాణాలు గల్లంతు

హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొండచరియలు విరిగిపడి రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.

BJP Vs Congress : హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ పండ్ల రైతులకు మద్దతు ఏదీ?.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీజేపీ..

BJP Vs Congress : హిమాచల్ ప్రదేశ్‌లో ఆపిల్ పండ్ల రైతులకు మద్దతు ఏదీ?.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన బీజేపీ..

కాంగ్రెస్ నేత‌త్వంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆపిల్ పండ్ల రైతులకు అండగా నిలవడం లేదని బీజేపీ ఆరోపించింది. ఆపిల్ పండ్లను రైతులు కాలువల్లో పారబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల కోసం రాహుల్ గాంధీ కన్నీరు పెట్టుకుంటారని, వాస్తవంలో కాంగ్రెస్ రైతులకు అండగా నిలవడం లేదని దుయ్యబట్టింది.

Amazing: ఈ బుడ్డోడి తెలివి ముందు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే బలాదూర్.. వయసు రెండున్నరేళ్లే కానీ..!

Amazing: ఈ బుడ్డోడి తెలివి ముందు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే బలాదూర్.. వయసు రెండున్నరేళ్లే కానీ..!

ఎంత బట్టీ కొట్టించినా 60 తెలుగు సంవత్సరాల పేర్లలో సగం కూడా చెప్పలేని వారు యువన్ తెలివి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

Delhi Floods : యమునా నది శాంతిస్తోంది, కానీ ఢిల్లీ అవస్థలకు ఇంకా ఉపశమనం లేదు

హిమాచల్ ప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన యమునా నది శనివారం ఉదయం నుంచి క్రమంగా శాంతిస్తోంది. పాత రైల్వే వంతెన వద్ద నీటి ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. అయితే ఈ నదిలో నీటి మట్టం శనివారం ఉదయం 8 గంటలకు ప్రమాద స్థాయికి మించి, అంటే 207.58 మీటర్లు ఉంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ బురద రాజకీయాలు చేస్తున్నాయి.

Delhi : ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఇండియా గేట్‌కు వరద ముప్పు?..

Delhi : ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. ఇండియా గేట్‌కు వరద ముప్పు?..

యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది. ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం ఇప్పటికే జలమయమయ్యాయి. మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు.

Heavy Rains: వరుణ బీభత్సం.. ఏకంగా 200% అధిక వర్షపాతం నమోదు.. ఎక్కడంటే..?

Heavy Rains: వరుణ బీభత్సం.. ఏకంగా 200% అధిక వర్షపాతం నమోదు.. ఎక్కడంటే..?

భారీ వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌ (Himachal Pradesh Rains) అతలాకుతలం అవుతోంది. జూలైలోని మొదటి 10 రోజుల్లో ఏకంగా 200 శాతం అధిక వర్షపాతం (rainfall) నమోదైదంటేనే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హిమాచల్‌ప్రదేశ్‌లో జూలై 1 నుంచి 11 మధ్య 249.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 76.6 మిల్లీ మీటర్లుగా ఉంటుంది.

Rain Alert: వర్షాలు ముంచుకొస్తున్నాయ్.. 24 గంటలు బయటకు రావద్దు.. ప్రజలకు సీఎం కీలక సూచన

Rain Alert: వర్షాలు ముంచుకొస్తున్నాయ్.. 24 గంటలు బయటకు రావద్దు.. ప్రజలకు సీఎం కీలక సూచన

భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకూతలం అవుతోంది. భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తెడంతో ఇప్పటికే భారీ నష్టం వాటిల్లింది. రానున్న 24 గంటలపాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. స్వయంగా ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు.

Rain Alert : మరో 24 గంటలు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Rain Alert : మరో 24 గంటలు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

వర్షాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. పలు రాష్ట్రాలను భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసింది.

SBI ATM: 10 సెకన్లలో మాయమైపోయిన ఎస్బీఐ ఏటీఎం.. అదేంటని అవాక్కవుతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!

SBI ATM: 10 సెకన్లలో మాయమైపోయిన ఎస్బీఐ ఏటీఎం.. అదేంటని అవాక్కవుతున్నారా..? ఈ వీడియోను చూస్తే..!

ఇద్దరు వ్యక్తులు ఏటీఎం నుండి అలా వెళ్ళి, ఇలా తిరిగి రాగానే అక్కడి సీన్ చూసి షాకయ్యారు.

Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

Unusual heavy rains : ఉత్తరాదిలో ఎందుకు ఈ అసాధారణ భారీ వర్షాలు?

ఉత్తర భారతం రెండు రోజుల నుంచి భారీ వర్షాలతో సతమతమవుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలలో అసాధారణ వర్షాలు ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, హఠాత్తుగా వరదలు సంభవించడం, హైవేలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు కొట్టుకుపోవడం వంటివాటివల్ల జనజీవనం అతలాకుతలమవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి