• Home » Himachal Pradesh

Himachal Pradesh

Himachal Crisis: మళ్లి ఏమైంది విక్రమాదిత్య.. ఫేస్‌బుక్ బయో నుంచి హోదా తొలగింపు

Himachal Crisis: మళ్లి ఏమైంది విక్రమాదిత్య.. ఫేస్‌బుక్ బయో నుంచి హోదా తొలగింపు

హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వంలో నెలకొన్న అసమ్మతి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొదలైన రగడ, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పటికీ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా మారారు.

Himachal crisis: అనర్హతకు గురైన ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య సింగ్ భేటీ

Himachal crisis: అనర్హతకు గురైన ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య సింగ్ భేటీ

హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతోన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి బీజేపీకి ఓటేసిన ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య చర్చలు జరుపుతున్నారని తెలిసింది.

Himachal Political Crisis: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

Himachal Political Crisis: ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

రాజ్యసభ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

Himachal Political Crisis: ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ..? ఎందుకంటే..?

Himachal Political Crisis: ఎమ్మెల్యేలతో హిమాచల్ ప్రదేశ్ సీఎం భేటీ..? ఎందుకంటే..?

రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్‌ హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు గురువారం నాడు ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.

Vikramaditya Singh: ట్విస్ట్ ఇచ్చిన మంత్రి...రాజీనామా వెనక్కి

Vikramaditya Singh: ట్విస్ట్ ఇచ్చిన మంత్రి...రాజీనామా వెనక్కి

హిమాచల్ ప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఊహించని మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో బుధవారం ఉదయం రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత, పీడబ్ల్యూడీ మంత్రి విక్రమాదిత్య సింగ్ సాయంత్రానికి కల్లా తన మనసు ర్చుకున్నారు. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు.

Jairam Ramesh: క్రాస్ ఓటింగ్ ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నాం

Jairam Ramesh: క్రాస్ ఓటింగ్ ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నాం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదని, క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అన్నారు. అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నామని చెప్పారు.

Himachal Crisis: రాజీనామా చేసేది లేదని చెప్పిన సీఎం

Himachal Crisis: రాజీనామా చేసేది లేదని చెప్పిన సీఎం

హిమాచల్ ప్రదేశ్‌‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, ముఖ్యమంత్రి రాజీనామా చేయనున్నారనే వార్తలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు బుధవారంనాడు స్పష్టత ఇచ్చారు. తాను సీఎం పదవికి రాజీనామా చేయడం లేదన్నారు. తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదని చెప్పారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం..మారనున్న సీఎం?

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం..మారనున్న సీఎం?

హిమాచల్‌‌ప్రదేశ్‌లోని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్‌లో రాజకీయ వేడి పెరిగింది.

Himachal Crisis: కాంగ్రెస్ మంత్రి రాజీనామా, 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

Himachal Crisis: కాంగ్రెస్ మంత్రి రాజీనామా, 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ పబ్లిక్ వర్క్స్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ(BJP) నేతల నినాదాల కారణంగా స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Rajya Sabha Elections: కాంగ్రెస్ కొంప ముంచిన క్రాస్ ఓటింగ్.. హిమాచల్‌లో బీజేపీ విక్టరీ

Rajya Sabha Elections: కాంగ్రెస్ కొంప ముంచిన క్రాస్ ఓటింగ్.. హిమాచల్‌లో బీజేపీ విక్టరీ

హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి