Home » Himachal Pradesh
హిమాచల్ప్రదేశ్లోని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్లో రాజకీయ వేడి పెరిగింది.
ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ పబ్లిక్ వర్క్స్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ(BJP) నేతల నినాదాల కారణంగా స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కీలక నిర్ణయం తీసుకున్నారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు.
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది అలాంటి ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు క్యూకడుతుంటారు. మంచు గడ్డలపై...
దేశంలోని సౌత్ రాష్ట్రాల్లో ఎండాకాలం రాకముందే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. కానీ ఉత్తరాదిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్లోని అనేక చోట్ల పెద్ద ఎత్తున మంచు వర్షం కురుస్తోంది.
హైదరాబాద్కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఈ ఘటన జరిగింది. టూరిస్ట్ సేఫ్టీ బెల్ట్ను సరిగ్గా పెట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లా బడ్డి ఏరియాలోని పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 32 మంది గాయపడ్డారు.
రాష్ట్రంలో అమ్మాయిల వివాహ వయో పరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గ్రీన్ & క్లీన్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని.. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ వాహనాల్ని పెద్దఎత్తున ప్రోత్సాహిస్తుందని తెలిపారు. ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రభుత్వ శాఖలు డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల్ని కొనుగోలు చేయాలనుకుంటే..
Tourist Rush: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కులుమనాలి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఒకవైపు శీతాకాలం, మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్ వంటి ఈవెంట్లతో వరుస సెలవులు రావడంతో పర్యాటకులు మనాలీకి పోటెత్తారు. దీంతో మంచు కురిసే ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.