Home » Himachal Pradesh
రాష్ట్రంలో అమ్మాయిల వివాహ వయో పరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గ్రీన్ & క్లీన్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని.. ఈ కార్యక్రమం ఎలక్ట్రానిక్ వాహనాల్ని పెద్దఎత్తున ప్రోత్సాహిస్తుందని తెలిపారు. ఒకవేళ అత్యవసర సమయాల్లో ప్రభుత్వ శాఖలు డీజిల్ లేదా పెట్రోల్ వాహనాల్ని కొనుగోలు చేయాలనుకుంటే..
Tourist Rush: హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కులుమనాలి పర్యాటకులతో కిటకిటలాడుతోంది. ఒకవైపు శీతాకాలం, మరోవైపు క్రిస్మస్, న్యూఇయర్ వంటి ఈవెంట్లతో వరుస సెలవులు రావడంతో పర్యాటకులు మనాలీకి పోటెత్తారు. దీంతో మంచు కురిసే ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ (Teacher).. స్కూల్కి పూటుగా తాగొచ్చి 'సోయిలేని' పనులు చేస్తుంటే.. అందులో చదివే విద్యార్థుల పరిస్థితి ఏంటి? తాగిన మైకంలో పాఠశాలకు వచ్చిన ఆ మాస్టారు కనీసం తన ప్యాంట్ జిప్, బటన్స్ కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నాడు.
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య పది రోజులుగా జరుగుతన్న భీకర యుద్ధంపై యావత్ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు వివిధ దేశాల్లో స్థిరపడిన ఇజ్రాయెల్ వాసులు తమః బంధువులు, సన్నిహితులు, స్నేహితుల యోగక్షేమాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో...
రాష్ట్రంలో ఈ ఏడాది ప్రథామార్థంలో కురిసిన భారీ వర్షాలకు పర్యాటక రంగం(Tourist Department) తీవ్రంగా దెబ్బతింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి క్రమంగా మారుతోంది. సిమ్లా(Simla)లో పర్యటకుల సందడి మొదలైంది. వరుస సెలవుల కారణంగా ఆ ప్రాంతానికి సందర్శకుల(Tourists) తాకిడి పెరిగింది.
అలయన్స్ ఎయిర్ అక్టోబరు 1 నుంచి నేరుగా అమృత్సర్ నుంచి కులుకి విమానాలు నడపనుంది. వారానికి 3 సార్లు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నవంబర్ 1 నుంచి నేరుగా సిమ్లా, అమృత్ సర్ లకు విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్రవారాల్లో కులుకు వెళ్లే విమానం నడుస్తుంది.
నేటి సమాజంలో చాలా మంది యువత చెడు అలవాట్లకు బానిసలై.. జీవితాలను నాశనం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. కొందరైతే పబ్బుల పేరుతో మద్యం, డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఎక్కువ శాతం యువతులు కూడా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. ఈ క్రమంలో...
భారీ వర్షాలు, వరదల(Floods)తో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ని వ్యక్తిగతంగా ఆదుకోవడానికి సీఎం సుఖ్వీందర్ సింగ్(CM Sukhvindar Singh Sukhu) సుఖు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం తన జీవిత కాల సేవింగ్స్ ని వరద బాధితులకు సాయంగా అందించారు. శుక్రవారం రూ.51 లక్షల సేవింగ్ మనీని ఆయన భార్య కమలేష్ ఠాకూర్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనాకు సంబంధిత చెక్కును అందజేశారు.
ఆర్టీసీలో బస్సులో ప్రయాణం సురక్షితమంటూ అధికారులు పదే పదే ప్రచారం చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ప్రైవేట్ బస్సులతో పోల్చి చూస్తే.. ఆర్టీసీ ప్రయాణం మేలని భావించి చాలా మంది ఈ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు..