Home » Hero Vijay
తమిళగ వెట్రికళగం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నియమితులైన జల్లా కార్యదర్శులపై నెల రోజుల్లోనే ఆరోపణలు రావటంతో వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టేందుకు ఆ పార్టీ నేత, నటుడు విజయ్(Actor Vijay) సిద్ధమవుతున్నారు.
ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత జోసఫ్ విజయ్కి(Joseph Vijay) ‘వై’ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ(Union Home Ministry) ఉత్తర్వులు జారీ చేసింది.
హీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) బలోపేతంలో భాగంగా కొత్తగా 28 అనుబంధ విభాగాలను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రముఖ సినీ నటుడు విజయ్(Film actor Vijay) నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) నియమితులయ్యారు. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయమే లక్ష్యంగా ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచన చేయనున్నారు.
ప్రముఖ సినీనటుడు విజయ్(Film actor Vijay) నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగంలో కోయంబత్తూరు సూలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న కోయంబత్తూరు సబర్బన్ ఈస్ట్ జిల్లా కార్యదర్శిగా బాబు అనే ఆటో డ్రైవర్(Auto driver)ను నియమించారు.
పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న పరందూరు సహా 13 గ్రామాల రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరినో సంతృప్తి పరిచేందుకు విమానాశ్రయ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ‘తమిళగ వెట్రి కళగం’ నేత, నటుడు విజయ్(Actor Vijay) ధ్వజమెత్తారు.
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని హీరో విజయ్(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధికారికంగా వెల్లడించింది. ఇదే విషయంపై శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) ప్రకటన విడుదల చేశారు.
ప్రజలను నమ్మించి మోసం చేయడమే పాలకుల ప్రధాన లక్ష్యంగా కనబడుతోందని, అందుకు నీట్ రద్దు హామీ ప్రకటన చక్కటి ఉదాహరణ అని తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్(Actor Vijay) డీఎంకే ప్రభుత్వంపై తన ఎక్స్ పేజీలో ధ్వజమెత్తారు.
హీరో విజయ్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో డీఎంకే కూటమికి ఎలాంటి నష్టం లేదని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో అభిప్రాయపడ్డారు.
తమిళగ వెట్రి కళగం(టీవీకే) తొలి మహానాడుకు స్థలమిచ్చిన రైతులను శనివారం ఉదయం ఆ పార్టీ నేత, నటుడు విజయ్(Vijay) ఘనంగా సత్కరించారు. అదే సమయంలో అందరికీ ప్రత్యేక విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు.